కరీంనగర్

అర్దరాత్రి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 141 మందిఅరెస్ట్‌

నాలుగు డివిజన్లలో ఏకకాలంలో దాడులు పట్టుబడ్డ దళిత నాయకుడు గజ్జెల కాంతం తనిఖీకి నిరాకరించడమేకాక పోలీస్‌లతో వాగ్వివాదం రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు కరీంనగర్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): జిల్లాలో మద్యం …

ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ ఏది

మూడున్నరేళ్లయినా అమలుకు నోచుకోకపాయే ఇమాం, మౌజంలకు పదివేల వేతనాలివ్వాలి తెలంగాణా ముస్లిం రిజర్వేషన్‌ పోరాట కమిటీ డిమాండ్‌ కరీంనగర్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): తెలంగాణాలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ ఇస్తామనిచెప్పి ఇప్పటికి …

పార్లమెంట్‌ పరిధిలో ఎన్ని గ్రామాలున్నాయో, సమస్యలేంటో తెలుసా..?

బహిరంగ చర్చకోసం లోక్‌సత్తాకు, వర్కింగ్‌ జర్నలిస్ట్‌ సంఘానికి లేఖరాశాం దమ్ముంటే ఎంపిని తీసుకురా… మేయర్‌ రవిందర్‌ సింగ్‌పై విరుచుకుపడ్డ కాంగ్రెస్‌ కరీంనగర్‌,అక్టోబర్‌ 26(జ‌నంసాక్షి): ప్రోటోకాల్‌ గురించి గొప్పగా …

అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలి

-ఇంచార్జి కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి పెద్దపల్లి,అక్టోబర్‌ 24(జ‌నంసాక్షి): జిల్లాలోని అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ ఎస్‌ ప్రభాకర్‌ …

కేసీఆర్‌, వినోద్‌ల విధానాలపై బహిరంగ చర్చకు సిద్దమా?

-తేదీ, సమయం, వేదిక ప్రకటించాలి -మద్యవర్తులుగా లోక్‌సత్తా, జర్నలిస్టు సంఘాలుండాలి -జిల్లాను అన్నింటా ముంచేసిందికాక, ప్రతి విమర్శలా….? -రేషన్‌ దుకాణాలపై నాటిమాటలేవి కేసీఆర్‌ -సూటిగా ప్రశ్నించిన మాజీ …

కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఎగ్జిబిషన్‌

జ్యోతినగర్‌లో ప్రదర్శించిన కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ రామగుండం,అక్టోబర్‌ 24(జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వం పేదలకు గ్రావిూణ యువకులకు మహిళలు, దళితులకు రైతుల అభివృద్దికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు …

సిరిసిల్లకు చీకటి రోజులు తీసుకొచ్చారు

– తెరాస హయాంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం – మన ఊరు, మన ప్రణాళిక, గ్రామజ్యోతి పథకాలు ఎక్కడకుపోయాయి..? – రేషన్‌షాపులను ఎత్తివేసేలా ప్రభుత్వం కుట్రచేస్తుంది – …

రైతు సమస్యలపై 1న చలోఢిల్లీ

కరీంనగర్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): రైతుల సమస్యలు, డిమాండ్ల సాధనకు నవంబరు 1న ‘చలో దిల్లీ’ కార్యక్రమం చేపట్టినట్లు అఖిలభారత కిసాన్‌ సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముడుపు ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. ఢిల్లీ …

న్యాయం కోసం లాయర్‌ భార్య ఆందోళన

భర్త ఇంటి ముందే బైఠాయింపు గెంటేసిన అత్తామామ, భర్త కరీంనగర్‌,అక్టోబర్‌ 23(జ‌నంసాక్షి): తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ తన భర్త ఇంటి ముందు బైటాయించింది. తనకు …

రేషన్‌ దుకాణాల వ్యవస్థ రద్దు తగదు

డీలర్ల సమస్యలను పరిష్కరించాల్సిందే -వైఎస్సార్సీపి డిమాండ్‌ కరీంనగర్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటుండడమేకాక దేశంలోనే అత్యద్బుత పాలనను అందిస్తూ నంబర్‌వన్‌గా నిలుస్తున్నామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌  ప్రభుత్వం …