కరీంనగర్

సీఎం కిరణ్‌పై ఫిర్యాదు చేసిన టీఆర్‌ఎస్‌ నేతలు

కరీంనగర్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై గోదావరిఖని వన్‌టౌన్‌ పీఎస్‌లో టీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రాంతాయ విద్వేషాలు రెచ్చగొడ్తున్నరంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

డీజీపీ దినేష్‌రెడ్డి విఫలం: పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): సీమాంధ్రలో శాంతి భద్రతలను అదపు చేయడంలో డీజీపీ దినేష్‌రెడ్డి విఫలమయ్యారని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. ట్యాంక్‌బండ్‌ మీద విగ్రహాలను చీకటి రోజుగా అభివర్ణించిన వారు …

రైలు కిందపడి వ్యక్తికి తీవ్రగాయాలు

జమ్మికుంట గ్రామీణం: నడుస్తున్న రైలు నుంచి కిందపడి ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. జమ్మికుంట గ్రామం మడిపల్లి గ్రామసమీపంలో ఈ ఘటన జరిగింది. గోదావరి ఖనికి చెందిన మూల …

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు

కమలాపూర్‌: మండలంలోని వంగపల్లి గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కమలాపూర్‌ మండలం ఏసురాజుపల్లి గ్రామానికి చెందిన బాబు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కమలాపూర్‌ …

అధికారులపై అగ్రహం వ్యక్తం చేస్తున్న రీజనల్‌ డైరెక్టర్‌

ఇల్లందు: వరంగల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ (మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌) ఎస్‌. రామనారాయణ రెడ్డి శుక్రవారం ఇల్లందు పట్టణంలో పర్యటించారు. పారిశుధ్ధ్య లోపం అధికంగా ఉన్నందున అధికారులపై అగ్రహం వ్యక్తం …

విద్యుదాఘాతానికి గురై రైతు మృతి

చిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని రేగొండ గ్రామంలో పిట్టల రాజయ్య (65) అనే రైతు విద్యుదాఘాతానికి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి కరెంటు …

భారీ వర్షాలకు నిలిచిన బొగ్గు ఉత్పత్తి

కరీంనగర్‌,(జనంసాక్షి): గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రామగుండం డివిజన్‌లోని నాలుగు ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. క్వారీల్లోకి అధకంగా నీరు వచ్చి నిలవడంతో యంత్రాలు ఎక్కడికక్కడ …

ములాయం వెనుక సీఎం కిరణ్‌,చంద్రబాబు

కరీంనగర్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటామని ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ చేసిన వ్యాఖ్యల వెనుక కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఉన్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఇవాళ …

చీరల పంపిణీపై ఎన్నికల విచారణ చేపట్టిన అధికారులు

జమ్మికుంట గ్రామీణం: జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామం సర్పంచి అభ్యర్థి కె. మధుసూదన్‌ ఓటర్లను చీరలు పంపిణీ చేస్తుండగా ప్రత్యర్థి అలీమహ్మద్‌ పట్టుకున్నారు. సమాచారం అందిన మండల …

మంథని నియోజకవర్గంలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌

మంథని: మంథని నియోజకవర్గంలోని 112 పంచాయతీల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ప్రారంభమైంది. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎన్నికల కోసం 3,211 …