కరీంనగర్

ఏసీబీ వలలో చిక్కిన కొడిమ్యాల వీఆర్వో

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లాలోని కొడిమ్యాల మండలం తిరుమాలాపూర్‌లో వీఆర్వో ఎస్‌. శ్రీనివాస్‌ రైతు నుంచి రూ. వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వీఆర్వోపై కేసు …

కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్‌ వీరబ్రహ్మయ్య

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్‌ వీరబ్రహ్మయ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, వాటర్‌మెన్‌ను విధుల నుంచి తొలగించారు. ఆర్‌ఎంవోకు మెమో …

రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలి : గంగుల కమలాకర్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): తెలంగాణవాదులను రెచ్చగొట్టే చర్యలు సీమాంధ్ర నేతలు మానుకోవలని టీఆర్‌ఎస్‌ నేత కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే పరిస్థితులు తీవ్రంగా మారతాయని …

అవకాశవాద రాజకీయాల కోసమే సీమాంధ్ర ఉద్యమం: సీపీఐ

కరీంనగర్‌,(జనంసాక్షి): సీమాంధ్ర పెట్టుబడి ఉద్యమంపై సీపీఐ మండిపడింది. అవకాశవాద రాజకీయాల కోసమే సీమంధ్రలో రాజకీయ పార్టీల నాయకులు పోటీపడుతూ ఉద్యమాలు నడిపిస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి …

డ్రైనేజిలో పడి మృతిచెందిన రెండేళ్ల చిన్నారి

కరీంనగర్‌,(జనంసాక్షి):జిల్లాలోని ధర్మపురి మండలం రాజరాంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి డ్రైనేజిలో పడి మృతి చెందింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు …

సీఎం,డీజీపీ లు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు :వివేక్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిలను పదవుల నుంచి తొలగించాలని టీఆర్‌ఎస్‌ నేత జి.వివేక్‌ డిమాండ్‌ చేశారు. వీళ్లిద్దరూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారుగా వ్యవహరిస్తున్నారని …

చెట్టును ఢీకొన్న పెళ్లి బృందం కారు.. ఇద్దరి మృతి

ఇబ్రహీంపట్నం : కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం శివారు గుంటుపల్లి గ్రామం వద్ద ఈ ఉదయం పెళ్లి బృందంతో తిరిగివస్తున్న ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ …

అధిష్ఠాన నిర్ణయాన్ని ధిక్కరిస్తున్న సీఎం కిరణ్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటును సీఎం కిరణ్‌, వైఎస్‌ జగన్‌ అడుగడుగునా అడ్డుకుంటున్నారని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ విమర్శించారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి కిరణ్‌ …

నూతన సర్పంచులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డీఎస్పీ

సుల్తానాబాద్‌: నూతనంగా ఎన్నికయిన సర్పంచి, ఉపసర్పంచులకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ …

భార్యను హతమార్చిన భర్త

జమ్మికుంట గ్రామీణం: మండలంలోని విలాసాగర్‌ గ్రామానికి చెందిన డుగ్యాల రజిత (20) మృతదేహాన్ని కోరపల్లి సత్తుకుంట కాలువ వద్ద సోమవారం గ్రామస్థులు కనుగొన్నారు. రజితను భర్త కుమార్‌ …