కరీంనగర్
సింగరేణీ కార్మికుల సంబురాలు
కరీంనగర్ : తెలంగాణపై కేంద్ర కేబినేట్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సింగరేణి బొగ్గు గనులన్నీ జైతెలంగాణ నినాదాలతో మార్మోగాయి. పాల్వంచ కేటీపీఎస్ ఇంజినీర్ల జేఏసీ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు.
ఐదువేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్పారెస్పీ ఉద్యోగి
కరీంనగర్ : రూ.5,500 లంచం తీసుకుంటూ ఎస్పారెస్పీ ఈఈ రవీందర్ ఏసీబీకి చిక్కాడు.రవీందర్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
- దేశీయంగా ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ
- దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేవీలు
- అమెరికా షట్డౌన్..
- అక్టోబర్ 2న ఖాదీ వస్త్రాలే ధరించండి
- మా గురించి మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి
- ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..
- చర్చలు లేవు.. కాల్పుల విరమణ లేదు
- బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే
- ప్రాణాలు ఫణంగా పెట్టి.. ఆఫ్ఘన్ బాలుడి సాహసం
- కోల్కతాను ముంచెత్తిన భారీ వర్షాలు
- మరిన్ని వార్తలు