కరీంనగర్

ప్రభుత్వ కళాశాలల్లో విలువలతో కూడిన విద్య

శాతవాహన యూనివర్సిటీ, జనంసాక్షి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనే నైతిక విలువలతో కూడిన విద్యా బోధన జరుగుతోందని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల సంఘం రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి అన్నారు. …

ఏం జరుగుతోంది?

జనంసాక్షి, కరీంనగర్‌: జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దూతలు ఆదివారం జిల్లాకు వస్తున్నారు. వీరు పెద్దపల్లి, కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో …

ఉపాధ్యాయులు సైతం డ్రెస్‌కోడ్‌ కుడా పాటించాల్సిందే

జనంసాక్షి, కరీంనగర్‌: వయసును తగ్గించేలా కనిపించే మోడ్రన్‌ డ్రెస్సులను ఉపాధ్యాయులు ఇక అల్మారాలో తగిలించుకోవాల్సిందే. పాఠశాల్లో ఇప్పటివరకు పిల్లలకే డ్రెస్‌కోడ్‌ పరిమితమైంది. ఇప్పుడు ఉపాధ్యాయులు సైతం డ్రెస్‌కోడ్‌ …

ట్రాక్టర్‌-ఆటో ఢీకొని ఒకరు మృతి

కరీంనగర్‌, జనంసాక్షి: ఇసుక ట్రాక్టర్‌-ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పట్టణంలోని రాంనగర్‌ ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడకక్కడే ప్రాణాలు …

సర్కార్‌ శస్త్రచికిత్స పోందుతున్న మహిళలను పట్టించుకోని వైద్యులు

కోల్‌సిటీ, జనంసాక్షి: కుటుంబ నియంత్రణ చేసుకున్న మహిళలను నేలపై పడుకోబెట్టి మరోసారి తమ నిర్లక్ష్యం చాటుకున్నారు. సర్కారు దవాఖానా సిబ్బంది. గోదావరిఖని శారదానగర్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో …

సముద్రాలలో చోరీ

కోహెడ: మండలంలోని సముద్రాలలో పిల్లి వెంకటయ్యకు చెందిన ఇంటిలో చోరీ జరిగింది. 15 తులాల బంగారం, 20తులాల వెండీ ,రూ . 15వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. …

ట్రాక్టర్‌ – ఆటో ఢీ : ఒకరు మృతి

కరీంనగర్‌ : రాంనగర్‌లో శుక్రవారం ఇసుక ట్రాక్టర్‌-ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు …

చూచిరాతకు పాల్పడ్డ 9మంది విద్యార్థులు డీబార్‌

కమలాపూర్‌: పదోతరగతి పరీక్షల్లో భాగంగా గురువారం జరిగిన సాంఘీక శాస్త్రం మొదటిపేపర్‌ పరీక్షలో చూసిరాతకు పాల్పడ్డ 9మంది విద్యార్థులు డీబార్‌ అయ్యారు. కమలాపూర్‌ మండల కేంద్రంలోని జిల్లా …

న’కల్‌’కలం..!

జమ్మికుంట, జనంసాక్షి: మార్చి 22 నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఎలాగైనా మంచి స్థానాలు సాధించాలనే వ్యాపార కోణంలో పలు ప్రైవేట్‌ …

సింగరేణి నిర్వాసితులకు పరిహారం పంపిణీ

కమాన్‌పూర్‌: సింగరేణి ఓపెన్‌కాస్ట్‌-3 విస్తరణలో భాగంగా విలీనమైన పెద్దం పేట గ్రామ పంచాయితీ పరిధిలోని మంగంపల్లి నిర్వాసితులకు రూ. 13.77 కోట్ల నష్టపరిహారం చెక్కులను మంత్రి శ్రీధర్‌బాబు …