కరీంనగర్

వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు

ఎల్లారెడ్డిపేట: మండలంలోని పధిరలో సోమవారం కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న వరి పొలాలను మంగళవారం తహశీల్దార్‌ సుమ, వ్యవసాయ అధికారి భూమిరెడ్డి పరిశీలించారు. నష్ట తీవ్రతను అంచనా …

విద్యుత్తు షార్టు సర్క్యూట్‌ వల్ల బాలుడు మృతి

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేటలో మంగళవారం జరిగిన విద్యుదాఘాతంలో తోటవార్‌ అమూల్‌ (8) మృతి చెందాడు. నిజామాబాద్‌ జిల్లా జుక్కల్‌ మండలం తడుగూర్‌ గ్రామానికి చెందిన రేణుక స్థానికంగా కోళ్లఫారంలో …

అకాల వర్షంతో మామిడి తోటలకు రూ.5లక్షలు తీవ్ర నష్టం

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో సోమవారం కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. తిమ్మాపూర్‌లో ముదిరాజ్‌ సంఘానికి చెందింన ఆరన్నర ఎకరాలు, దమ్మన్నపేటలో రైతులు హనుమంతురెడ్డి, సాయిరెడ్డి, లక్ష్మిలకు …

రాష్ట్రంలో ఎదుర్కొంటున్న విద్యుత్‌ సంక్షోభంపై ఐక్య ఉద్యమం

కలెక్టరేట్‌, న్యూస్‌లైన్‌: రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్‌ సంక్షోభంపై అన్ని పార్టీలు ఐక్యపోరాటాలు చేయూలని సీపీఐ, సీపీఐఎంఎల్‌, బీజేపీ జిల్లా శాఖలు కోరారు. విద్యుత్‌ ఛార్జీల విషయంలో రాష్ట్ర …

వ్యానులో యజమాని మృతి

జ్యోతినగర్‌,టీ మీడియా: సింగరేణి మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుకు విడిభాగాలు తీసుకొస్తున్న ఓ వ్యానులో మృతదేహం లభ్యమైంది. ఈ వ్యాన్‌ చెన్నై నుంచి రావడం, అందులో మృతదేహం ఉడడం …

విద్యార్థులు మలిదశపోరుకు సిద్ధం కావాలి

కరీంనగర్‌, న్యూస్‌లైన్‌: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్‌ పిలుపు నిచ్చారు. ఆదివారం ఉత్తర తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్వీ జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. …

భూమి ధర పెరగడంతో సెలవు రోజు కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయి.

తిమ్మాపూర్‌, నూస్‌లైన్‌: భూములకు మార్కెట్‌ ధర ఈనెల ఒకటినుంచి పెరగడంతో మార్చి నెలాఖరు ఆదివారం (సెలవురోజూ) కూడా అధికారులు రిజిస్ట్రేషన్లు చేశారు. సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం …

రాజకీయ చైతన్యంతోనే సమాజంలో యాదవుకు గుర్తింపు

భగత్‌నర్‌, న్యూస్‌లైన్‌: రాజకీయ చైతన్యంతోనే సమాజంలో యాదవులకు గుర్తింపు లభిస్తుందని అఖీల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్‌ కుమార్‌ అన్నరు. నగరంలో ఉజ్వల …

సీసీఎస్‌ పోలీసు స్టేషన్‌ నుండి ముగ్గురు నిందితులు పరారీ

కరీంనగర్‌: విచారణలో ఉన్న ముగ్గురు నిందితులు కరీంనగర్‌ సీసీఎస్‌ పోలీసు స్టేషన్‌ నుంచి పరారయ్యారు. నిన్న అర్ధరాత్రి నిందితులు పరారైనట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుల …

వేదమంత్రోచ్చరణలతో వైభవంగా సాయిబాబా చండీ హోమం

ఎలిగేడు: ఎలిగేడులో సాయిబాబా ఆలయంలో ఆదివారం వైభవంగా చండీ హోమం నిర్వహించారు. వేదమంత్రోచ్చరణలతో సాయిబాబా విగ్రహానికి పాలాభిషేకం, రుద్రాభిషేకం జరిపారు. మహిళలు మంగళ హారతులతో తరలివచ్చి మొక్కులు …