కరీంనగర్

టీడీపీ ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా ప్రదర్శన, మానవహారం

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌లైన్‌: విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలన్న డిమాండ్‌తో హైదరాబాద్‌లో నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ శాసనసభ్యులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఖమ్మంలో ఈ పార్టీ …

రిజి స్ట్రేషన్ల జాతర

జిల్లా పరిషత్‌, న్యూస్‌లైన్‌: భూముల విలువ పెంపుతో రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. రేపటి నుంచి కొత్త విధానం అమల్లోకి రావడం.. పాత విలువల ప్రకారం ఆఖరు రోజు కావడంతో …

ఇంటి అనుమతి చార్జీల వడ్డన

కరీంనగర్‌ కార్పొరేషన్‌, న్యూస్‌లైన్‌: ప్రభుత్వం నగరపాలక సంస్థల్లో భవన నిర్మాణ అనుమతుల చార్జీలను అడ్డగోలుగా పెంచింది. సామాన్యుల నడ్డివిరిచేలా ప్రస్తుతం ఉన్న రేట్లపై 50 నుంచి 150 …

న్యాయ వ్యవస్థకు పేరు తేవాలి

జగిత్యాల జోన్‌, న్యూస్‌లైన్‌: కోర్టుల్లో ఉండే ప్రతికేసు ఫైల్‌ వెనుక ఒక జీవితం ఉంటుందని, తీర్పు చెప్పే సమయంలో  ఈ విషయాన్ని న్యాయమూర్తులు గ్రహిచాలని హైకోర్టు న్యాయమూర్తి, …

ప్రజలను మభ్యపెట్టేందుకే మంత్రి పల్లె నిద్ర

మంథని, న్యూస్‌లైన్‌: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను మభ్యపెట్టేందుకే మంత్రి శ్రీధర్‌బాబు పల్లెనిద్ర పేరిట గ్రామాల్లో పర్యటిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్‌ పుట్ట మధు విమర్శించారు. …

నేటి నుంచి అన్నాహజారే ‘జనతంత్ర యాత్ర’

పంజాబ్‌: యూపీఏ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సామాజిక వేత్త అన్నాహజారే ఇవాళ్టి నుంచి ‘జనతంత్ర యాత్ర’ చేపట్టనున్నారు. ఈ యాత్ర అమృత్‌సర్‌ నుంచి ప్రారంభం కానుంది.

మహిళలు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా

మల్లాపూర్‌: మండలంలోని వాల్గొండ గ్రామంలో తాగు నీటి ఎద్దడిని నివారించాలని శనివారం మహిళలు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా …

చెక్‌ పోస్టులు ప్రారంభం

మల్లాపూర్‌: మండలంలోని ముత్యంపేట గ్రామంలో మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ నారాయణరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

రూ. 5.60కోట్ల చెరకు బకాయిల విడుదల

మల్లాపూర్‌: మండలంలోని ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీకి జనవరి 30 వరకు చెరకును తరలించిన రైతులకు రూ. 5.60కోట్ల బిల్లులను సంబంధిత బ్యాంకుల్లో జమ చేసినట్లు ఎన్‌డీఎన్‌ఎల్‌ మేనేజర్‌ …

వైభవంగా శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలు

మల్లాపూర్‌: మల్లాపూర్‌లోని శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాల్లో భాగంగా స్వామి వారికి శనివారం చక్రస్నానం, పుష్పయాగాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం గావించారు. ఈ …