కరీంనగర్

దుబాయిలో జిల్లా వాసి ఆత్మహత్య

గంగాధర: దుబాయిలో ఉంటున్న కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలోని వెంకటయపల్లి గ్రామానికి చెందిన ఆదిపల్లి శ్రీనివాస్‌(43) ఈ నెల 2న ఉరి వేసుకుని ఈత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ …

18క్వింటాల్ల రేషన్‌ బియ్యం స్వాధినం చేసుకున్న రెవెన్యూ అధికారులు

గోదావరిఖని: అక్రమంగా రవాణా చేస్తున్న 18క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. రేషన్‌ డీలర్ల నుంచి సేకరించిన బియ్యాన్ని ట్రాలీలో తరలిస్తుండగా సట్టణంలోని ఉదయ్‌నగర్‌లో సాధినం …

దుబాయ్‌లో కరీంనగర్‌ జిల్లా వాసి ఆత్మహత్య

గంగాధర: దుబాయ్‌లో ఉంటున్న కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన ఆదిపల్లి శ్రీనివాస్‌ (43) ఈ నెల 2న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులకు …

2లక్షలు విలువ చేసే కలప స్వాధినం

మహాముత్తారం: మండలంలోని నిమ్మగూడెం గ్రామం మీదుగా డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను ఈ రోజు తెల్లవారు జామున చింతకాని అటవీశాఖధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని వదిలేసి …

ఇసుక డంప్‌ల స్వాదీనం

మానకొండుర్‌: ముండలం ముంజంపల్లి గ్రామ శివారులోని ఎస్‌అర్‌ఎస్‌పీ స్థలంలో అక్రమంగా నిల్వ ఉన్న ఇసుక డంప్‌లను రెవెన్యూ అధికారులు ఈరోజు ఉదయం స్వాదీనం చేసుకున్నారు. 10 రోజుల్నుంచీ …

బంకరులో కూరుకుపోయి కార్మికుని మృతి

గోదావరిఖని: గోదావరిఖనిలోని గ్లోబల్‌ బొగ్గు శుద్ది కర్మాగారంలో పనిచేసే కార్మికుడు ప్రమాదవశాత్తూ బంకర్‌లోకూరుకుపోయి మృతి చెందాడు. ఉదయం విధి నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కమాన్‌పూర్‌ మండలం …

పని ప్రారంభించిన రామగుంఢం 7వయూనిట్‌

గోదావరి ఖని: గత 40 రోజులుగా వార్షిక మరమ్మత్తులో ఉన్న రామగుండం ఎన్టీపీసీ 500 మోగావాట్ల ఏడో యూనిట్‌ను ఉత్పత్తి దశలోకి ప్రవేశపెట్టారు. ఈ రోజునుంచి యూనిట్‌ …

అంతకపేటలో విషజ్వరంతో 5నెలల చిన్నారి మృతి

హుస్నాబాద్‌: మండలంలోని అంతకపేట గ్రామానికి చెందిన ఐదు నెలల చిన్నారి విష జ్వరంతో మృతి చెందినది. పంజాల ప్రమోదు, రేవతి దంపతుల కూతురును మూడు రోజుల క్రితం …

నవోదయలో దిగ్విజయంగా ముగిసిన క్లస్టర్‌ స్థాయి పోటీలు

చొప్పదండి: నవోదయ విద్యాలయంలో సెప్టెంబర్‌ 6,7వ తేదిలలో నిర్వహించబడిన ఆదిలాబాద్‌ క్లస్టర్‌ స్థాయి షటిల్‌, బ్యాట్మింటన్‌, వైజ్ఞానిక ప్రదర్శణ పోటీలు 7వ తేది శుక్రవారం సాయంత్రం విజయవంతంగా …

కొడిమ్యాల మండలంలో ఉత్తమ అభ్యాసకులకు బహుమతులు

కొడిమ్యాల : మండలంలోని వివిధ గ్రామాల్లో సాక్షర భారతి కేంద్రాలద్వారా విద్యనభ్యసిస్తున్న వారిలో ఉత్తమ అభ్యాసకులను ఎంపిక చేసి ఎంపీడీవో వీర బుచ్చయ్య వారికి బహుమతులు అందజేశారు …