కరీంనగర్

జూలై 23న సిరిసిల్లలో విజయమ్మ బరోసా యాత్ర

కరీంనగర్‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సిరిసిల్లలో బరోసా యాత్ర చేపట్టనున్నట్లు అ పార్టీ నాయకులు ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ చేనేత …

సెప్టెంబర్‌ 30న దూం తడాకే వలసాంధ్ర్ర పాలనకు చరమగీతం

-జిల్లాలో మెడికల్‌ కాలేజిని ఏర్పాటుచేయాలి -ఈజిప్ట్‌ తరహాలో ఉద్యమం -తెలంగాణ ప్రజలను ఓటు బ్యాంక్‌గానే వాడుకున్నారు. -నాటి నుండి నేటివరకు తెలంగాణకు అన్యాయమే -వనరుల దోపిడికి వ్యతిరేకంగా …

రాష్ట్రపతి ఎన్నికల్లోపే తెలంగాణ ఇవ్వాలి

కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): రాష్ట్రపతి ఎన్నికలో్లప తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయాలని మాల సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్‌ వెంకట రాజు, ఎడవేన రమేష్‌లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ …

బీజేపీ మండల కార్యవర్గ సమావేశం

రామడుగు,జూలై 14(జనంసాక్షి): రామడుగు మండల కేంద్రంలో శనివారం బీజేపీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బీజేపీ స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ కట్టరవీందర్‌, జిల్లా పంచాయితీ సెల్‌ కన్వినర్‌ …

చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం..

కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): టిడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను శనివారం స్థానిక తెలంగాణ చౌక్‌లో తెలంగాణ వాదులు దహనం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులను …

నగర సమస్యలపై కమిషనర్‌తో ముఖాముఖి…

కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): నగర సమస్యలు, రోడ్ల వెడల్పు, అభివృద్ది అంశంపై నేడు ఫిల్మ్‌ భవన్‌లో ఉదయం 10.30 గంటలకు మున్సిపల్‌ కమిషనర్‌తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు లోక్‌సత్తా …

ఫిల్మ్‌ భవన్‌ లో నేడు వజ్రోత్సవ చిత్రం ”దేవదాసు” ప్రదర్శన:

కరీంనగర్‌, జూలై 14(జనంసాక్షి): సరిగ్గా 60 సంవత్సరాల క్రితం విడుదలై వజ్రోత్సవం జరుపుకుంటున్న ”దేవదాసు” చిత్రాన్ని నేడు సాయంత్రం 6.00 గంటలకు స్థానిక ఫిల్మ్‌ భవన్లో ప్రదర్శించనున్నట్లు …

తెలంగాణ గుండె గొంతుక

  ‘జనంసాక్షి’ ఉద్యమ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కోదండరామ్‌ కరీంనగర్‌ : కరీంనగర్‌ కేంద్రంగా వెలువడుతున్న తెలంగాణ దినపత్రిక ‘జనంసాక్షి’ తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం ముఖ్య అతిథిగా …

కరీంనగర్‌ ప్రజలకు తాగునీరందించాలి:పోన్నం

కరీంనగర్‌:జిల్లా ప్రజలకు తాగు నీరందించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కోరారు.జిల్లా ప్రజలకు నీళ్లివ్వకుండా ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తీసుకెళ్లితే ఉరుకునేదిలేదని హెచ్చరించారు.ఈరోజు ఆయన ఇక్కడ రాష్ట్రస్థాయి …

భారీ వర్షానికి కుప్పకూలిన రైస్‌ మిల్లు

కరీంనగర్‌, సుల్తానాబాద్‌: మండలంలో కాట్లపల్లి గ్రామంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి సాయిరాం రైస్‌ మిల్లు కుప్పకూలింది. ఈ సమయంలో మిల్లులో కుప్పకూలింది. ఈ …

తాజావార్తలు