కరీంనగర్

నిరు పేదలకు అండగా ఆసరా పెన్షన్లు..

-ఎమ్మెల్యే సతీష్ కుమార్                                 ఎల్కతుర్తి …

నూతన సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టి..రాజ్యాంగ నిర్మాతకు సముచిత గౌరవం కల్పించినట్లే

– పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ చౌడాపూర్, సెప్టెంబర్ 15( జనం సాక్షి): భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘసంస్కర్త,సామాజిక సమానత్వం …

విద్యార్థులకు నులి పురుగుల నిర్మూలన మాత్రలు వేసిన గ్రామ సర్పంచ్ బోనాల సుభాష్

బాన్సువాడ, సెప్టెంబర్ 15 (జనంసాక్షి): బాన్సువాడ మండలం హన్మాజిపెట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రాలలో గురువారం గ్రామ సర్పంచ్ బోనాల సుభాష్, ప్రాథమిక …

ములుగు జిల్లాకు వరాల జల్లు

120 కోట్ల నిధుల విడుదల రోడ్లు, వంతెనల నిర్మాణం పై ప్రత్యేక దృష్టి -అడిగిన వెంటనే నిధుల మంజూరీ… -సీఎం కెసిఆర్,ఆర్&బీ మంత్రులకు కృతజ్ఞతలు… ఏజెన్సీ ప్రాంతంపై …

రక్తహీనతను తగ్గించేందుకు పౌష్టికాహారం తీసుకోండి.

ఐరన్ ఫుడ్ తీసుకోండి. హిమోగ్లోబిన్ పెంచండి. విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ:: జిల్లా కలెక్టర్ యస్. కృష్ణ ఆదిత్య. ములుగు బ్యూరో,సెప్టెంబర్15(జనం సాక్షి):- రక్తహీనతను తగ్గించేందుకు పౌష్టికాహారం …

*ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నిర్మూలిద్దాం*

మునగాల, సెప్టెంబర్ 15(జనంసాక్షి): జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం రేపాల ప్రాథమిక కేంద్రం ఆధ్వర్యంలో 13 గ్రామ పంచాయతీలలో అంగన్వాడి స్కూల్ ప్రభుత్వ మరియు …

ములుగు జిల్లాకు వరాల జల్లు 120 కోట్ల నిధుల విడుదల

రోడ్లు,వంతెనల నిర్మాణం పై ప్రత్యేక దృష్టి అడిగిన వెంటనే నిధుల మంజూరీ. సీఎం కెసిఆర్,ఆర్&బీ మంత్రులకు కృతజ్ఞతలు ఏజెన్సీ ప్రాంతంపై తన  ప్రేమను చాటుకున్న ముఖ్యమంత్రి. ములుగు …

*మా దేహం ముక్కలైన దేశాన్ని ముక్కలు కానివ్వం

చరిత్ర వక్రీకరిస్తే ఖబర్దార్ * మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా కరీంనగర్ విచ్చేసిన …

దళిత బంధు మాదిరిగానే కల్లుగీత కార్మికులందరికీ గీతన్న బంధు ప్రకటించాలి

ములుగు బ్యూరో,సెప్టెంబర్14(జనం సాక్షి):- బుధవారం రోజున ములుగు మండలం బండారిపల్లి గ్రామంలోనీ తాటి వనంలో కల్లుగీత కార్మిక సంఘం సమావేశం  పొన్నం రాజు గౌడ్ అధ్యక్షత  జరుగగా …

54వ రోజుకు చేరుకున్న నిరసన దీక్షలు…

జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 14 ; మండల పరిధిలోని అరూర్ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు 54వ నిరసన దీక్షలు నిర్వహించారు.ఈ …