కరీంనగర్

విద్యార్థులు రాజకీయంగా ఎదగాలి

–ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 14(జనం సాక్షి) ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 4వ మహాసభల ప్రారంభ ఉపన్యాసం సందర్భంగా ప్రణాళిక …

ఎర్రబెల్లివి ఊసరవెల్లి మాటలు

ఉద్యమంలో పాల్గొనకుండానే మంత్రి పదవి – బూతులు తిట్టిన నోటితోనే కేసీఆర్‌పై పొగడ్తలా? – అధికారం కోసం అడ్డదారులు తొక్కే చరిత్ర ఎర్రబెల్లిది – కేసీఆర్ దగ్గర …

చిక్ మద్దూర్ లో డ్రైనేజీ పనులు ముమ్మరం

హత్నూర (జనం సాక్షి) మండలం పరిధిలోని చిక్ మద్దూర్ గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.గ్రామ సర్పంచి శ్రీనివాస్ రెడ్డి క్షేత్ర స్థాయిలో …

*ప్రభుత్వం చేసే అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరికలు*

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మునగాల, సెప్టెంబర్ 14(జనంసాక్షి): పేదల అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం …

*వృద్ధాప్య వితంతు వికలాంగుల ఆసరా పింఛన్లు పంపిణీ*

మునగాల, సెప్టెంబర్ 14(జనంసాక్షి): మండలంలోని గణపవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 57సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య, వితంతు, వికలాంగుల మరియు …

తెలుగుదేశం ప్రభుత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి: టిడిపి జిల్లా ఇన్చార్జి రామిని హరీష్

బచ్చన్నపేట సెప్టెంబర్ 14 (జనం సాక్షి) తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అభివృద్ధి జరిగిందని జనగామ జిల్లా టిడిపి ఇన్చార్జ్ రామిని హరీష్ అన్నారు. బుధవారం …

ఋషీ పంచమి వేడుకల్లో బలరాం జాదవ్

బజార్ హత్నూర్ (జనం సాక్షి ) : బజార్ హత్నూర్ మండలం టెంబి మంజీరాం తాండ లో ఏర్పాటు చేసిన ఋషీ పంచమి వేడుకలకు శ్రీ సంత్ …

అమరుల సంస్మరణ సభను విజయవంతం చేయండి

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ – రేపు బైరాన్ పల్లిలో అమరుల సంస్మరణ సభ సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ రాక ధూల్మిట్ట …

సెప్టెంబర్ 16న ములుగులో జరుగు తెలంగాణ వార్షికోత్సవ సభను జయప్రదం చేయండి

ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 14 (జనం సాక్షి) :- పస్రాలో జరిగిన సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఎం …

బూరుగడ్డ శాల్మలీ కంద శ్రీ ఆదివరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ బాధ్యతలు స్వీకరించిన గోవిందరెడ్డి

హుజూర్ నగర్ సెప్టెంబర్ 13 (జనం సాక్షి): మండల పరిధిలోని బూరుగడ్డ గ్రామంలో వేంచేసి ఉన్న చారిత్రక దేవాలయం శ్రీ ఆది వరాహ లక్ష్మీనరసింహ వేణుగోపాల స్వామి …