ఖమ్మం

పరిసరాల పరిశుభ్రంతోనే వ్యాధుల దూరం

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌9(జనం సాక్షి ): ఏజెన్సీలో వర్షౄకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దోమలను నియంత్రించేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారులు తెలిపారు.ప్రధాన్‌ంగా అంటువ్యాధులకు దూరంగా ఉండాలన్నారు. అంటువ్యాధులకు …

సంక్షేమాన్ని విస్మరించిన సర్కార్‌: రేణుకాచౌదరి

ఖమ్మం,జూన్‌8(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కురుకపోయిందని మాజీ ఎంపి రేణుకా చౌదరి తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజలకు ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా అమలు …

జాతీయ రహదరి నిర్మాణంలో మార్పులు

నిరసనగా అశ్వరావుపేటలో బంద్‌ భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌8(జ‌నం సాక్షి): రహదారి నిర్మాణ పనుల్లో దారి మార్చడంపై అశ్వారావుపేట వాసులు ఆందోలనకు దిగారు. ఇందుకు నిరసనగా బంద్‌ పాటించారు. సూర్యాపేట …

గిరిపుత్రులకూ తప్పని ఫీజుల దోపిడీ

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌8(జ‌నం సాక్షి): జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలాంటి వారిపై చర్య తీసుకోవాలని నంగార భేరి …

సంక్షేమంలో ముందున్నాం

ఖమ్మం,జూన్‌7(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ గొప్ప మనసున్న నాయకుడని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో భారతదేశంలో …

తండ్రి తాగుడుకు విసుగెత్తిన బాలుడు

ఉరేసుకుని ఆత్మహత్య ఖమ్మం,జూన్‌5(జనం సాక్షి): మధిర నగరపంచాయితీ పరిధి మడుపల్లిలో దారుణం జరిగింది. 10వ తరగతి చదివే విద్యార్ది నీలం శివకృష్ణ(15) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న …

ఆటోబోల్తా పడి మహిళ మృతి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌5(జనం సాక్షి): జిల్లాలోని మొండికుంట డికెఎల్‌ చౌరస్తాలో మంగళవారం ఉదయం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటో వేగంగా వచ్చి బోల్తా పడడంతో ఘటనా స్థలంలోనే మొండికుంటకు చెందిన …

బడీడు పిల్లలను వెంటనే స్కూళ్లలో చేర్చాలి

తల్లిందండ్రులు పిల్లలపై శ్రద్ద పెట్టాలి: కలెక్టర్‌ భద్రాద్రికొత్తగూడెం,జూన్‌5(జనం సాక్షి): ప్రతిగ్రామంలో బడిఈడు పిల్లలంతా స్కూళ్లలోనే ఉండాలని, అందుకు గ్రామస్థులు మిష్టిగా సహకరించాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు పిలుపునిచ్చారు. సకల …

మిర్చి మార్కెట్‌ తరలింపులో రాజకీయాలు: బిజెపి

ఖమ్మం,జూన్‌4(జ‌నం సాక్షి): ఖమ్మం మిర్చి మార్కెట్‌ను తరలించే విషయంలో రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని బిజెపి జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌ ప్రతాప్‌ అన్నారు. మిర్చి రైతులను …

విలీన మండలాల ప్రజలకు స్థానికంగానే పునరావాసం: సున్నం

భద్రాచలం,జూన్‌4(జ‌నం సాక్షి): పోలవరం ప్రాజెక్ట్‌ వల్ల ముంపునకు గురికానున్న విలీన మండలాల్లోని గ్రామాలకు ప్రజలకు స్థానికంగానే పునరావాసం కల్పించాలని భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. …