ఖమ్మం

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు

గుణాత్మక మార్పులు కనిపిస్తున్నాయి: డిఇవో కొత్తగూడెం,జూన్‌4(జ‌నం సాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెరిగాయని డీఈవో వాసంతి తెలిపారు. సన్నబియ్యంతో భోజన సదుపాయం …

మిషన్‌ భగీరథకు నిరంతరాయ విద్యుత్‌

ఖమ్మం,జూన్‌4(జ‌నం సాక్షి): మిషన్‌ భగీరథ కోసం ప్రత్యేకంగా సబ్‌ స్టేషన్లను ని,ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో మిషన్‌ భగీరథ ప్రారంబం కానుండడంతో విద్యుత్‌ సమస్యలేకుండ ఆచర్యలు …

నల్లమలలో విరిగిపడ్డ కొండచరియలు

నాగర్‌ కర్నూల్‌,జూన్‌2(జ‌నం సాక్షి): నల్లమల అటవీ ప్రాంతంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో పాతాళ గంగా వద్ద వర్షానికి కొండచరియలు …

అటవీ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి

సమస్యలపై పోరాటం తప్పదు: సిపిఐ ఖమ్మం,జూన్‌2(జ‌నం సాక్షి): ఆదివాసీ గిరిజనులు సాగుచేస్తున్న అటవీ భుములకు హక్కుపత్రాలు ఇవ్వాలని గిరిజన ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. అటవీ …

అవతరణ వేడుకలకు సిద్దమైన భద్రాద్రి కొత్తగూడెం 

జెండా ఆవిష్కరించనున్న మంత్రి పద్మారావు భద్రాద్రి కొత్తగూడెం,జ‌నం సాక్షి): కొత్త జిల్లాగా ఏర్పాటైన తరువాత మలిసారిగా జరుగుతోన్న రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రం …

అవతరణ వేడుకలకు సిద్దమైన భద్రాద్రి కొత్తగూడెం

జెండా ఆవిష్కరించనున్న మంత్రి పద్మారావు భద్రాద్రి కొత్తగూడెం,జ‌నం సాక్షి): కొత్త జిల్లాగా ఏర్పాటైన తరువాత మలిసారిగా జరుగుతోన్న రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రం …

ఫర్నీచర్‌ దుకాణంలో అగ్నిప్రమాదం

ఖమ్మం,మే31(జ‌నం సాక్షి):  ఖమ్మం జిల్లా కేంద్రం వైరా రోడ్డులోని డాంబ్రో ఫర్నీచర్‌ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్‌సర్కూట్‌తో మంటలు చెలరేగాయి. …

బడిబాటకు ప్రత్యేక ఏర్పాట్లు

కార్యాచరణ రూపొందించిన డిఇవోలు 2న అవతరణ ఉత్సవాలకు స్కూళ్లు సిద్దం ఖమ్మం,మే31(జ‌నం సాక్షి): శుక్రవారం పాఠశాలలు తెరవనుండడంతో ఆనాడే  పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించేందుకు …

దళిత రైతులకు ఆధునిక శిక్షణ

6లోగా దరఖాస్తు చేసుకోవాలి కొత్తగూడెం,మే31(జ‌నం సాక్షి): జిల్లాలోని దళిత రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎం పులిరాజు …

ప్రభుత్వ తోడ్పాటుతో మారిన బతుకులు

జిల్లాలో 45 టన్నుల చేపల ఉత్పత్తి కొత్తగూడెం,మే31(జ‌నం సాక్షి): గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా ఈ ఏడాదికి సీజన్‌లో 45 టన్నుల చేపలు ఉత్పత్తి …