ఖమ్మం

ఘనంగా అవతరణ వేడుకలు

ఖమ్మంలో సుందరీకరణ పనులు స్పష్టమైన ఆదేశాలు అందచేసిన కలెక్టర్‌ ఖమ్మం,మే28(జ‌నం సాక్షి): జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణం తలపించేలా ఘనంగా నిర్వహించేందుకు అన్ని …

నేడు దివ్యాంగులకు బస్‌ పాస్‌ల పంపిణీ

ఖమ్మం,మే28(జ‌నం సాక్షి): ఈ నెల 29న మధిర మండలంలోని దివ్యాంగులకు 50 శాతం సబ్సీడీతో టీఎస్‌ఆర్టీసీ బస్‌పాస్‌లను అందించడం జరుగుతుందని ఐకేపీ ఏపీఎం బీరెల్లి రాంబాబు ఒక …

కొత్త పంచాయితీ చట్టంతో మేలు: ఎమ్మెల్యే

కొత్తగూడెం,మే28(జ‌నం సాక్షి): పంచాయతీలకు అపరిమితమైన అధికారాలు నిబంధనలు రాబోతున్నాయని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. కొత్తగా నిబంధలు వచ్చే ఎన్నికల అనంతరం అమలు అవుతాయని తెలిపారు. …

జనరిక్‌ షాపుల ఏర్పాటుకు చర్యలు

ఖమ్మం,మే26(జ‌నం సాక్షి):  జిల్లా వ్యాప్తంగా జనరిక్‌ ఔషధాలయాలు ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటామని వైద్యాధికారి తెలిపారు.  ప్రజలకు చౌక,నాణ్యమైన ఔషధాలు అందుబాటులో ఉంచాల్సి ఉందన్నారు. ప్రజల ఆరోగ్యంతో …

పత్తి విత్తనాలకే రైతుల మొగ్గు

 ఖమ్మం,మే26(జ‌నం సాక్షి): మరో పక్షంరోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే జిల్లా వ్యవసాయశాఖ అధికారులు విత్తనాలు సిద్ధం చేశారు. ఈ సంవత్సరం జిల్లావ్యాప్తంగా …

హరితహారం విజయవంతం చేయండి: కలెక్టర్‌

 భద్రాద్రి కొత్తగూడెం,మే26(జ‌నం సాక్షి): అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టుదలతో పనిచేసి హరితహారాన్ని విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు కోరారు. హరితహారాన్ని ప్రభుత్వ …

సింగరేణి సేవా సమితి ద్వారా వృత్తి విద్యాకోర్స్‌లకు మంచి స్పందన

  భద్రాద్రి కొత్తగూడెం : సింగరేణి సంస్థ సామాజిక బాధ్యతగా సింగరేణి సేవా సమితి కార్పోరేట్‌ ఏరియా ఆధ్వర్యంలో వివిధ వృత్తి విద్యా కోర్స్‌లలో పరిసర ప్రాంత …

రుణాల కొరకు ఇంటర్య్వూలకు హాజరుకావాలి

భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలో బిసి కార్పోరేషన్‌ పథకం ద్వారా 2017-18 సంవత్సరంనకు ఆన్‌లైన్‌ ద్వారా చేసుకొన్న రూ. 1 లక్ష నుండి రెండు లక్షల …

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో మహిళలకు పెద్దపీట

రిజర్వేషన్లు ప్రకటించిన ప్రభుత్వం ఖమ్మం,మే25(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లా వ్యవసాయ మార్కెట్లకు రాబోయే నాలుగు సంవత్సరాలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ …

పోడురైతులకు చెక్కుల పంపిణీ

పెట్టుబడిని సద్వినియోగం చేసుకోవాలన్న ఎంపి భద్రాద్రి కొత్తగూడెం,మే24(పోడురైతులకు చెక్కుల పంపిణీ): పోడు రైతులకు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి రైతు బంధు చెక్కులను పంపిణీ చేశారు. అన్నపురెడ్డిపల్లి …