ఖమ్మం

పాలేరులో ప్రచారం ప్రారంభించిన తుమ్మల

ఖమ్మం జిల్లా పాలేరులో టిఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న ఖమ్మం కార్పొరేషన్ ఒకటో డివిజన్ కైకొండాయిగూడెం, రామన్నపేట, దానవాయిగూడెం, …

పేదల ఆత్మగౌరవ కోసమే డబుల్ బెడ్‌రూం ఇండ్లు

ఖమ్మం : టీఆర్‌ఎస్ ప్లీనరీలో భాగంగా కేసీఆర్ ఆత్మగౌరవ పథం – డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకం తీర్మానాన్ని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా …

భవిష్యత్తులో వెలుగుల తెలంగాణ కేసీఆర్‌

ఖమ్మం: ఖమ్మం నగర శివారులోని చెరుకూరి మామిడితోటలో తెరాస 15వ ప్లీనరీ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాజకీయ …

ఈసీ తీర్పును స్వాగతిస్తున్నా – కేసీఆర్..

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, సహ రిటర్నింగ్ ఆఫీసర్ లను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను …

ప్లీనరీలో హరీష్ రావు ప్రతిజ్ఞ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ ద్వారా కోటి ఎకరాలకు నీరందించేందుకు కృషి చేస్తానని అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ప్రతిజ్ఞ …

ఖమ్మంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం

ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ ఘనంగా ప్రారంభమైంది. చెరుకూరి గార్డెన్స్ లో జరుగుతున్న ప్లీనరీని సీఎం కేసీఆర్ గులాబీ జెండా ఎగరవేసి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహంతో …

పువ్వాడ రాకలో తుమ్మల హస్తం

ప్లీనరీ, ఉప ఎన్నికకు ముందు పార్టీకి ఊపు ఖమ్మం,ఏప్రిల్‌25 : పాలేరు ఉపఎన్నికల్లో తెరాసకు గట్టి పోటీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. …

పాలేరు విజయానికి పువ్వాడ రాక సంకేతం

ఖమ్మం ప్లీనరీలో సమస్యలపై చర్చ: కడియం హైదరాబాద్‌,ఏప్రిల్‌25 ఖమ్మం ప్లీనరీ జరుగబోతున్న వేళ, ఖమ్మంనకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పువ్వాడ టిఆర్‌ఎస్‌లో చేరాలనుకోవడం, ఆయన సిఎం కెసిఆర్‌పై …

భద్రాచలంలో ఇద్దరు యువకుల మృతి

భద్రాచలం: శ్రీరామనవమి వేళ ఖమ్మం జిల్లా భద్రాచలంలో అపశ్రుతి చోటుచేసుకుంది. సీతారాముల దర్శనానికి వచ్చిన ఇద్దరు యువకులు గోదావరిలో మునిగి మృతిచెందారు. నదిలో స్నానానికి దిగిన యువకులు …

భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు: కేసీఆర్

భద్రాచలం: భద్రాద్రి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ యాదాద్రి తరహాలో భద్రాద్రిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. భద్రాద్రి ఆలయ …