ఖమ్మం

భద్రాద్రిలో పోటెత్తిన భక్తులు

ఖమ్మం: శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం  భద్రాద్రికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. కిలోమీటర్ల దూరం వరకు భక్తులు బారులు తీరారు. రామనామ …

రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్

భద్రాచలం: భద్రాచలం సీతారాముల కల్యాణోత్సం వైభవంగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. కేంద్రమంత్రి బండారు …

టిఆర్‌ఎస్‌ ప్లీనరీకి భారీగా ఏర్పాట్లు

ఖమ్మం,ఏప్రిల్‌15:  తెరాస 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 27న ఖమ్మంలో ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, మంత్రులు  రానున్నందున పెద్ద …

శెభాష్‌.. లక్ష్మీశ్రీజ

♦ చిన్నారి ధారణ శక్తికి ముగ్ధుడైన సీఎం కేసీఆర్ ♦ సొంత ఖాతా నుంచి రూ.10 లక్షలు అందజేత ♦ ఇంటికి భోజనానికి వస్తానని హామీ ఖమ్మం …

రాములోరి ఆహ్వాన పత్రికలో అచ్చుతప్పులు

 పట్టాభిషేకం తేదీలో మార్పు నిర్లక్ష్యంపై ఈఓ జ్యోతి సీరియస్ భద్రాచలం : భద్రాచలం దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం మరోమారు బయట పడింది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముద్రించిన …

పాల్వంచలో నేడు న్యూడెమక్రసీ సదస్సు

ఖమ్మం,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): హరితహారం పేరుతో పేదల వద్దఉన్న భూములను లాక్కోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని న్యూ డెమక్రాసీ నేతలు ఆరోపించారు. అభివృద్ధి ముసుగులో ఆదివాసీ ప్రాంతాలు విధ్వంసానికి గురవుతున్నాయని అన్నారు. …

వడదెబ్బతో వ్యక్తి మృతి

వెంకటాపురం: రాష్ట్రంలో ఎండలు రోజుకు రోజుకు పెరిగి పోతున్నాయి. వేడిగాలులకు తట్టుకోలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా వడదెబ్బకు గురై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన …

గుండెల్లో, తలమీద కాల్చి మరీ చంపారు!

దంతెవాడ : సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చడంలో మావోయిస్టులు చాలా దారుణంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ ప్రాంతం గుండా జవాన్లు ఎటువైపు నుంచి ఎటు వెళ్తున్నారో ముందుగానే పక్కా …

జిల్లా వైసీపీ కమిటీల నియామకం

ఖమ్మం,మార్చి30(జ‌నంసాక్షి): ఎస్‌ఆర్‌ కారగ్రెస్‌ పార్టీ జూలూరుపాడు మరడల ప్రధాన కార్యదర్శిగా మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెరదిన మాజీ సర్పంచ్‌, మాజీ మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు ఎదళ్లపల్లి …

విద్యుత్‌ ప్రాజెక్టులు పూర్తయితే మిగులు

ఖమ్మం,మార్చి30(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లాలోని మణుగూరులో 1080 మెగావాట్ల భద్రాది విద్యుత్తు ప్రాజెక్టు, పాల్వంచలో 800 మెగావాట్ల కేటీపీఎస్‌ ఏడో దశ ప్రాజెక్టును చేపట్టిందని టీఎస్‌ జెన్‌కో అధికారులు …