ఖమ్మం

ఏసీబీకి చిక్కిన రిజిస్ట్రేషన్ ఉద్యోగి..

ఖమ్మం : జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహిచింది. మూడు వేలు లంచం తీసుకుంటూ ఉద్యోగి గణపతి ఏసీబీకి చిక్కాడు.

మిషన్ కాకతీయ పనుల్లో బాల కార్మికుడు మృతి.

ఖమ్మం : మణుగూరులోని రామానుజవరంలో బాలకార్మికుడు పోతిరెడ్డి పాలెం నివాసి సందీప్ మృతి చెందాడు. మూడు రోజుల క్రితం మిషన్ కాకతీయ పనుల కోసం సందీప్ ను …

ప్రియుడి గొంతుకోసిన ప్రియురాలు..

ఖమ్మం : ప్రేమించి మోసం చేశాడన్న ఆగ్రహంతో ఓ ప్రియురాలు ప్రియుడి గొంతు కోసింది. ప్రస్తుతం ప్రియుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా …

ఖమ్మం జిల్లాలో భారీ వర్షం

ఖమ్మం: జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, ఇల్లందు, సత్తుపల్లి ప్రాంతాల్లో తెల్లవారు జామున ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం …

భద్రాచలం వద్ద గోదావరిలో నలుగురు గల్లంతు:ఒకరి మృతి

ఖమ్మం:భద్రాచలంలోని స్నానఘట్టాల వద్ద నలుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో చిన్నారి వైశాలి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే…నిజామాబాద్‌కు చెందిన విఠల్‌.. కుటుంబ సభ్యులు గీత, మోహన్‌, వైష్ణవి, …

కానూరి వెంకటేశ్వరరావు కన్నుమూత..

ఖమ్మం:తొలితరం ప్రజానాట్యమండలి కళాకారులు,అరుణోదయ సంస్థ వ్యవస్థాపకుడు కానూరి వెంకటేశ్వరరావు (99) శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల అరుణోదయ సంస్థ ప్రతినిధులతో పాటు పలువురు రాజకీయ నేతలు …

ఖమ్మం జిల్లాలో సాయుధ సంచారం

ఖమ్మం : తెలంగాణలో తుపాకులు కలకలం సృష్టిస్తున్నాయి. తుపాకులతో పలువురు కలకలం సృష్టిస్తున్నారు. నిన్న రంగారెడ్డి జిల్లా షాబాద్ అడవుల్లో ఓ వ్యక్తి ఏకే 47తో సంచరిస్తున్నట్లు …

లక్ష్మీనరసింహుని ఆలయంలో పాము..

ఖమ్మం : జిల్లా కొత్తగూడెంలోని లక్ష్మినరసింహుని ఆలయంలోకి ఆదివారం ఓ తాచుపాము ప్రవేశించింది. కొంతసేపు లక్ష్మీనరసింహుని విగ్రహంపై పడగవిప్పి కూర్చుంది. అనంతరం శఠగోపం వద్ద కొంతసేపు ఉంది. …

బంగారు తెలంగాణ సాధించడం ఖాయం – తుమ్మల..

ఖమ్మం : బంగారు తెలంగాణ సాధించడం ఖాయమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. జిల్లాలోని ఏన్కూర్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. …

స్కూల్ పై తేనేటీగల దాడి..

ఖమ్మం : వాముకుంట ప్రైమరీ స్కూల్ లో తేనేటీగలు దాడి చేశాయి. పది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని పాల్వంచ ఆసుపత్రికి తరలించారు.