విద్యుదాఘాతంతో పత్తి దగ్ధం
చింతకాని: మండలంలోని ప్రొద్దుటూరులో విద్యుదాఘాతంతో తోటకూరి వెంకటేశ్వర్లకు చెందిన 12 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. రూ. 50 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.
చింతకాని: మండలంలోని ప్రొద్దుటూరులో విద్యుదాఘాతంతో తోటకూరి వెంకటేశ్వర్లకు చెందిన 12 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. రూ. 50 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.
చింతకాని: పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ద్విచక్రవాహనం, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.