పదోతరగతి పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు
అశ్వారావు పేట: అశ్వారావుపేట పట్టణంలో ఉన్న 3 పరీక్షాకేంద్రాలను ఖమ్మం నుంచి వచ్చిన మూడు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి.
అశ్వారావు పేట: అశ్వారావుపేట పట్టణంలో ఉన్న 3 పరీక్షాకేంద్రాలను ఖమ్మం నుంచి వచ్చిన మూడు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి.
ఖమ్మం: మావోయిస్టు అగ్రనేత సుదర్శన్ను కాసేపట్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. మమత ఆస్పత్రి నుంచి సుదర్శన్ను న్యాయ మూర్తి వద్దకు తీసుకెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.