ఖమ్మం

పదోతరగతి పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు

అశ్వారావు పేట: అశ్వారావుపేట పట్టణంలో ఉన్న 3 పరీక్షాకేంద్రాలను ఖమ్మం నుంచి వచ్చిన మూడు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి.

ఈనెల 27న భద్రాద్రి రాముని డోలోత్సవం

భద్రాచలం: భద్రాచలం శ్రీరాముని ఆలయంలో ఈనెల 27వ తేదీన డోలోత్సవం నిర్వహించానున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు స్వామి వారికి డోలోత్సవం, ప్రత్యేక పూజలు …

కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడి

దమ్మపేట: ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలోని మందరపల్లి రాష్ట్రీయ రహదారిని అనుకుని ఉన్న తోటలో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరాలపై ఆదివారం అర్థరాత్రి పోలీసులు దాడిచేశారు. ఈ దాడిలో …

ఇల్లెందులో ప్రేమికుల హత్య

ఇల్లెందు: ఖమ్మం జిల్ల ఇల్లెందు సబ్‌ డివిజన్‌లోని గుండాల మండలం మర్కోడు సమీప మామిడితోటలో ప్రేమికుల జంటను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ప్రేమికులను పడిగ …

న్యాయమూర్తి ముందుకు మావోయిస్టు అగ్రనేత

ఖమ్మం: మావోయిస్టు అగ్రనేత సుదర్శన్‌ను కాసేపట్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. మమత ఆస్పత్రి నుంచి సుదర్శన్‌ను న్యాయ మూర్తి వద్దకు తీసుకెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ

అశ్వారావుపేట: ఉపాధిహామీ కూలీలకు కొలతలతో సంబంధం లేకుండా రోజుకు రూ.300 ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ డిమాండ్‌ చేసింది. బుధవారం అశారావుపేట వ్యవసాయ కార్మిక సంఘం …

రెవెన్యూ సదస్సు ప్రారంభం

ఖమ్మం కార్పొరేషన్‌: ఖమ్మం పట్టణంలో ఆఖరి, మూడో రెవెన్యూ సదస్సును బురహాన్‌పురం ఎన్‌ఎన్‌టీ పాఠశాలలో అర్బన్‌ తహశీల్దారు అశోకచక్రవర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా తహశీల్దారు మాట్లాడుతూ పట్టణ …

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

ఖమ్మం కార్పొరేషన్‌: ఖమ్మం నగరపాలక సంస్థలో విలీనమైన 9 గ్రామ పంచాయతీల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. …

మావోయిస్టుల గోడపత్రికలు

ఖమ్మం: భద్రాచలం మండలం బండిరేవు వద్ద పోలీసులకు వ్యతిరేంగా మావోయిస్టుల గోడపత్రికలు వెలిశాయి. వెంటనే గ్రీన్‌హంట్‌ నిలిపి పోలీసులను వెనక్కి పిలిపించాలని, లేకపోతే ప్రజాప్రతినిధులు తగిన మూల్యం …

అదనపు ఎస్పీగా తఫ్సీర్‌ ఇక్బాల్‌ బాధ్యతలు

ఖమ్మం నేరవిభాగం: జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన)గా తప్సీర్‌ ఇక్బాల్‌ బాధ్యతలు స్వీకరించారు. వైజాగ్‌ రూరల్‌ నర్సీ పట్నం ఓఎస్టీగా పనిచేస్తూ బదిలీపై ఆయన ఇక్కడకు వచ్చారు. …