ఖమ్మం

లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓమహిళ మృతి

చింతకాని: మండలంలోని నాగులవంచ వద్ద ద్విచక్ర వాహన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. విజయవాడకు చెందిన వెంకటరెడ్డి, పద్మ దంపతులు ద్విచక్రవాహనంపై వస్తుండగా …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం పరిధిలోని కేశ్వాపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కొత్తగూడెం కూలీలైస్‌కు చెందిన వెంకన్న …

విద్యుత్‌ ఛార్జీల పెంపుపై తెదేపా సంతకాల సేకరణ

ఖమ్మం పట్టణం: విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసనగా తెదేపా సంతకాల సేకరణ ఖమ్మం పట్టణంలో కొనసాగుతోంది. సర్దార్‌పటేల్‌ స్టేడియంలో ఉదయం నడకకు వచ్చిన వారి నుంచి నేతలు …

కొత్తూరులో సీఎం పర్యటన

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం కొత్తూరులో సీఎం పర్యటిస్తున్నారు. కొత్తూరులో నిర్వహించిన ఎస్టీ ఉప ప్రణాళిక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఉద్యోగ నియామకాలకు ఎంపికకైన విద్యార్థులతో ముఖాముఖి

అశ్వారావుపేట: అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో శుక్రవారం ప్రాంగణ ఉద్యోగ నియామకాల ఎంపికకై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. కోరమాండల్‌ ఫెర్టి లైజర్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ …

మృతి చెందిన రైతు కుటుంబానికి చెక్కు అందజేత

భద్రాచలం పట్టణం: మండలంలోని గన్నవరం గ్రామానికి చెందిన రమణయ్య కుటుంబానికి బీమా చెక్కును ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా భద్రాచలం సహకార సంఘం …

రైతులకు నిరంతరం విద్యుత్తు అందించాలి

భద్రాచలం టౌన్‌: రైతులకు నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. భద్రాచలంలో సీపీఎం ఆధ్వర్యంలో గురువారం రైతులు ర్యాలీ …

సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి హామీలను నిలబెట్టుకోవాలి

భద్రాచలం టౌన్‌: ఈనెల 5న జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి జిల్లా వాసులకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ …

మూడునెలల్లోగా రెవెన్యూ దరఖాస్తులు పరిష్కారిస్తామన్న మంత్రి రఘువీరారెడ్డి

భద్రాచలం: రెవిన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను మూడు నెలల్లోగా పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘవీరారెడ్డి అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామస్వామి వారిని …

జేసీబీ జప్తు

అశ్వారావుపేట: అశ్వారావుపేట సమీపంలోని ప్రభుత్వ చెరువుకట్టను తవ్వి చదును చేస్తున్న ఓ జేసీబీని అధికారులు స్వాధీనం చేసుకుని జప్తు చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయనున్నట్లు …