ఖమ్మం

తెలంగాణ ప్రాంత వ్యక్తినే వీసీగా నియమించాలి

అశ్వారావుపేట : తెలంగాణ ప్రాంతం వారినే వీసీగా నియమించాలని కోరుతూ అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు కళాశాల భవనం ఎక్కి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన …

అధిక లోడ్‌తో నిలిచిన గూడ్స్‌ రైలు

ఖమ్మం: అధిక లోడ్‌ కారణంగా ఖమ్మం జిల్లా బోనకల్లు సమీపంలో గూడ్స్‌ రైలు నిలిచిపోయింది. దీంతో అదే లైన్‌లో వస్తోన్న గుంటురు-సికింద్రాబాద్‌ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను మోటమర్రిలో అధికారులు …

యూత్‌ రెడ్‌క్రాస్‌ అధికారిగా సాంబమూర్తి

ఖమ్మం, నవంబర్‌ 8 ): ఖమ్మం జిల్లా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ అనుబంధ సంస్థ అయిన యూత్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా ప్రోగ్రాం అధికారిగా ఖమ్మంలోని శారదా …

ఆశ్రమ విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం

ఖమ్మం, నవంబర్‌ 8 : జిల్లాలోని 29 ఏజెన్సీ మండలాల్లో ఐసిడిఎ అదీనంలో కొనసాగుతున్న గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం, అధికారులు విస్మరించారని తెలంగాణ …

సార్వత్రిక డిగ్రీలో ప్రవేశాలు ప్రారంభం

ఖమ్మం, నవంబర్‌ 8  బిఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సులలో స్పాట్‌ అడ్మిషన్లు ప్రారంభమైనట్టు ఖమ్మం అధ్యయన కేంద్రం సహాయ సంచాలకులు రమాదేవి ఒక ప్రకటనలో …

రైతుల ఆవేదన చూస్తే కడుపుతరుక్కుపోతోంది

ఖమ్మం, నవంబర్‌ 8 : నీలం తుపాన్‌ ప్రభావంతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని ఆవేదన చెందుతున్న  రైతన్నను చూస్తే కడుపు తరుక్కుపోతోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ …

డెంగ్యూ నివారణకు హోమిమో మందుల పంపీణీ

ఖమ్మం : పట్టణంలోని సారధి నగర్‌ ప్రాంతాంలో డెంగ్యూ నివారణ కోసం హోమిమో మందలను కమిషనర్‌ శ్రీనివాస్‌ పంపీణీ చేశారు. పట్టణ శివారు ప్రాంతాల్లో పలువురికి డెంగ్యూ …

దాల్‌మిల్లులో అక్రమ పటాకుల పట్టివేత

ఖమ్మం: రైసు విల్లులో అక్రమంగా నిలువ ఉంచిన పటాకులను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. మధిరలోని ధనలక్ష్మి దాల్‌మిల్లులో నిల్వవుంచిన పది లక్షల రూపాయల పటాకులను వారు సీజ్‌ …

అనుసూచిత్‌ జాతికి రిజర్వేషన్లు కల్పించాలి

ఖమ్మం, నవంబర్‌ 6 : అనుసూచిత్‌ జాతికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు వర్తింప చేయాలని ఆ జాతి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చదలవాడ కృపాకుమార్‌ …

20లోగా ఉపకార వేతనాలకు దరఖాస్తులు

ఖమ్మం, నవంబర్‌ 6 : 2012-13 విద్యాసంవత్సరంలో పోస్ట్‌మెట్రిక్‌ ఉపకార వేతనాలకు అర్హులైన విద్యార్థులు ఈ నెల 20 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ తెలిపారు. …

తాజావార్తలు