ఖమ్మం

విధులను బహిష్కరించిన ఇంజినీర్లు

పాల్వంచ: జిల్లాలోని పాల్వంచలో కేటీపీన్‌ 5,6, దశల ఇంజినీర్ల అక్రమ బదిలీలను వ్వతిరేకిస్తూ ఇంజినీర్లు సోమవారం విధులను బహిష్కరించారు బదిలీలకుగల కారణాలను తెలపాలని వారు సీఈ సిద్ధయ్యను …

ఓటరు నమోదుపై స్పెషల్‌ డ్రైప్‌

రెఖపల్లి :ఓటరునమోదుపై ఆదివారం స్పేషల్‌డ్రైప్‌ చేపట్టిపట్టు తహసిల్దార్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఈసందర్భంగా మండలంలోని 25 పోలింగ్‌ కేంద్రాల్లో సంబంధిత అధికారులు విధులు నిర్వర్తించారు.ఓటు హక్కుకోసం వచ్చేదరఖాస్తులో తీసుకోవాల్సిన …

తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శిగా తమ్మళ్ల

భద్రాచలం తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శిగా భద్రాచలం పట్టణానికి చెందిన తమ్మళ్ల రాజెశ్‌ నియమితులయ్మారు ఈమేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అద్దంకి యాకర్‌ఆదివారం ఉత్తర్వులు జారీ …

15 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఖమ్మం : మావోయిస్టులకు జిల్లాలో పెద్ద ఎదురు దెబ్బ తగిలిందిజ. కొత్తగూడెంలో జిల్లా ఎస్సీ ఎదుట 15 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మహారాష్ట్ర గడ్చిరోలికి …

చెత్తకుప్పలో దొరికిన నకిలీ అమెరికన్‌ డాలర్లు

ఖమ్మం: కొత్తగూడెం మండలం రామవరం మేషన్‌కాలనీలో రూ. 5 లక్షల విలువైన నకిలీ అమెరికన్‌ డాలర్లు లభించాయి. ఈ నకిలీ డాలర్లు చెత్తకుప్పలో పోలీసులకు దొరికాయి. ఇవి …

ఖమ్మం జిల్లాలో విదేశీ నకిలీ కరెన్సీ పట్టివేత

ఖమ్మం : జిల్లాలోని కొత్తగూడెం మండలం రామవరం మేషన్‌ కాలనీలో విదేశి నకలీ కరెన్సీని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 5 లక్షలు ఉంటుందని …

డీఅర్‌సీలో తెదేపా అందోళన

ఖమ్మం : జిల్లా అభివృద్ది సమావేశంలో తెదేపా నేతలు పోడియం వద్ద బైఠాయించారు. ఇందిరమ్మ గృహలు నిర్మించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు అందోళనకు దిగారు. తెదేపా …

‘నీలం ‘ బాధితులను అదుకోవాలి

ఖమ్మం : రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి, నీలం తుపాను బాదితులను అదుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పి. బాలరాజును సీపీఐ, న్యూడెమొక్రసీ అధ్వర్యంలో …

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

ఖమ్మం : రాష్ట్ర స్థాయి అండర్‌ 14 బాలబాలికల కబడ్డీ పోటీలు ఖమ్మం పట్టణంలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో 21 జిల్లాల విద్యార్థులు పాల్గోంటారు. మూడు రోజులపాటు …

నీలం తుపాన్‌ బాధితులను ఆదుకోవాలి

ఖమ్మం, నవంబర్‌ 15 : నీలం తుపాన్‌ ప్రభావం కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రంగారావు డిమాండ్‌ చేశారు. …