ఖమ్మం

19వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష.

బూర్గంపహాడ్ సెప్టెంబరు06 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం …

ఘనంగా జర్నలిస్ట్ డే వేడుకలు.

  – జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ఆధ్వర్యంలో… బూర్గంపహాడ్ సెప్టెంబర్06 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదిక నందు జడ్పిటిసి …

జనగామ పట్టణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (పోపా) నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

జనగామ (జనం సాక్షి)సెప్టెంబర్6: జనగామ జిల్లా కేంద్రంలోని కళ్లెం రోడ్ లో ఉన్న మార్కండేయ దేవాలయం వద్ద భోగ రాందాయకర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిలుగా …

పిల్లలలో లోప పోషణ తగ్గించేందుకు అధికారులు కృషి చేయాలి.

యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి. పిల్లలలో లోప పోషణను తగ్గించడానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వైద్య, మహిళా శిశు సంక్షేమ …

మావోయిస్టులకై అడవులను జల్లెడ

  మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు:మహబూబాద్ డిఎస్పి సదయ్య కొత్తగూడ సెప్టెంబర్ 6 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం స్థానిక పోలీస్ స్టేషన్లో డిఎస్పి సదయ్య మీడియా …

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన సిపిఐ నాయకుడు దండి రంగారావు

ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 5 (జనంసాక్షి) ఖమ్మం నగరంలోని వరంగల్ క్రాస్ రోడ్ లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని దండి …

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న తెలుగు టీచర్ సయ్యద్ షఫీ

ఖమ్మం, సెప్టెంబర్ 5: గురు పూ జోత్స్తవ కార్యక్రమం లో ఖమ్మం నగరం లోని GHS. రిక్కా బజార్ లో తెలుగు ఉపాధ్యాయుడు గా పనిచేస్తున్న సయ్యద్ …

ప్రజావాణి ఫిర్యాదులపై సత్వర చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి …

ఆపద్బాంధవుడు ద్యాప నిఖిల్ రెడ్డి..

– మండల కాంగ్రెస్ నాయకులు. ఊరుకొండ, సెప్టెంబర్ 5 (జనం సాక్షి): ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి …

జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో ఫీజుల రాయితీ కోసం వినతి

రాజన్న సిరిసిల్ల బ్యూరో, సెప్టెంబర్ 5.(జనంసాక్షి). ప్రైవేటు విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజులోరాయితీ ఇవ్వాలని కోరుతూ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. …