ఖమ్మం

న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి  తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ సూచనల మేరకు భువనగిరి న్యాయ సేవా సమితి, యాదాద్రి భువనగిరి జిల్లా పరిపాలన …

మిత్వాన్ రెడ్డి విద్యార్థులకు పరీక్ష అట్టలు పెన్నులు అందజేత

జనం సాక్షి -రాజంపేట్ మండలంలోని బసనపల్లి గ్రామానికి చెందిన బాణాల మల్లారెడ్డి మనుమడు మెరుగు మిత్వాన్ రెడ్డి 9వ పుట్టినరోజు  సందర్భంగా బసనపల్లి ప్రాథమిక పాఠశాలలో 55 …

హోరా హోరీగా కొనసాగిన క్రికెట్ పోటీలు…

            ఇల్లందు సెప్టెంబర్ 3 (జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో క్రీడా దినోత్సవం సందర్భంగా ఇల్లందు …

మోటార్ వెహికల్ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

           జిల్లా ప్రిన్సిపల్ జడ్జి మరియు లీగల్ సర్వీసెస్ చైర్మన్ నారాయణబాబు. భూపాలపల్లి టౌన్ సెప్టెంబర్ 3 (జనం సాక్షి)   …

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి అధికారులను …

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో స్వచ్ఛ శానిటేషన్ నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి ఈనెల 5 నుండి 11 వరకు జిల్లాలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ పాఠశాలలు, …

ఇద్దరు దొంగల అరెస్ట్.. 37 తులాలబంగారు అబరణాలు.11వేలఐదు వందల స్వాధీనం.

ఎస్పీ రాహుల్ హెగ్డే. సీసీ కెమెరాల ఆధారంగా చోరీ కేసు చేదించిన పోలీసులు రాజన్న సిరిసిల్ల. బ్యూరో సెప్టెంబర్ 3.(జనం సాక్షి).. సీసీ కెమెరాల ఆధారంగా పరిశోధన …

బాలికలను హమాలీలుగా మార్చిన కస్తూర్బా గాంధీ వార్డెన్, సిబ్బంది

ఎరుకల వెంకటేష్ గౌడ్….. భువనగిరి. జనం సాక్షి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని రాంపూర్ కస్తూరిబా బాలికల హాస్టల్ లో బాలికల చేత బియ్యం బ్యాగులను …

పేదల కోసమే సంక్షేమ పథకాలు..

అందోల్ ఎమ్మెల్యే  క్రాంతి కిరణ్ టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 3 టేక్మాల్ మండల కేంద్రము లొ  రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆసరా పెన్షన్ …

పెన్షన్స్ గుర్తింపు కార్డులు పంపిణీ

టేకులపల్లి ,సెప్టెంబర్ 3( జనం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పింఛన్లను మండల వ్యాప్తంగా 1507 కొత్త గుర్తింపు కార్డులను శుక్రవారం ఎమ్మెల్యే …