ఖమ్మం

ట్విట్టర్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ నెంబర్ వన

  20వేల 200 మంది ఫాలోవర్స్ రాజన్నసిరిసిల్ల బ్యూరో, సెప్టెంబర్ 8. (జనం సాక్షి)..ట్విట్టర్ లోరాజన్న సిరిసిల్ల కలెక్టర్ నెం.మొదటి స్థానం లో నిలిచారు. 2022 మొదటి …

అజయ్ కుమార్ మూడు సంవత్సరాలు మంత్రి గా విజయవంతంగా పూర్తి

ఖమ్మం అర్బన్, సెప్టెంబర్ 8 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మూడు సంవత్సరాలు మంత్రి గా విజయవంతంగా పూర్తి చేసుకున్న …

ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు…

శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 8 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై గురువారం శంకరపట్నం మండలం మొలంగూర్ లో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రథసారథి …

ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి శ్రీనివాసలీలలు…

జనంసాక్షి ప్రతినిధి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్ 8:-. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పిడిఎఫ్ బియ్యాన్ని కొందరు రేషన్ డీలర్లు వక్రమార్గాన తరలిస్తుంటే అరికట్టాల్సిన అధికారి …

రాజాపూర్ తెలుగు వార్డు విఘ్నేశ్వరుని దగ్గర అన్నదాన కార్యక్రమం

కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 7 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో తెలుగు వార్డులో  విగ్నేశ్వరుని దగ్గర యూత్ …

పద్మశాలి సంఘం మండలాధ్యక్షుడుగా శ్రీనివాస్..

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 7 శంకరపట్నం మండల పద్మశాలి సంఘం అధ్యక్షునిగా గాజుల శ్రీనివాస్ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన …

మాజీ మంత్రి సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ చేరిన నాయకులు.

  మర్పల్లి సెప్టెంబర్ 07 (జనంసాక్షి) మండల పరిధిలోని గుండ్ల మర్పల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ వార్డ్ నెంబర్, సీనియర్ నాయకులు నందికంటి నర్సమ్మ, నందికంటి …

తొమ్మిది నెలలు పింఛన్ అపిండ్రు..!

వితంతు పెన్షన్ కోసం బ్యాంకు చుట్టూ వృద్ధురాలు పడిగాపులు. రాజన్న సిరిసిల్ల బ్యూరో సెప్టెంబర్ 7.(జనం సాక్షి). అద్దే ఇంట్లో నివాసం సర్కార్ ఇచ్చే వితంతు పెన్షన్ …

ప్రజా పంపిణీ వ్యవస్థలో కోరలు చాచిన అవినీతి అధికారి…

జనంసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,సెప్టెంబర్ 7:-. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పిడిఎఫ్ బియ్యాన్ని కొందరు రేషన్ డీలర్లు వక్రమార్గాన తరలిస్తుంటే అరికట్టాల్సిన అధికారే …

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

మునుగోడు సెప్టెంబర్06(జనం సాక్షి) : మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన జీడిమడ్ల నరేష్ కూతురు జైసు పుట్టిన వెంటనే అనారోగ్యంతో గురి కావడంతో హైదరాబాదులోని సేవ్ ప్రైవేట్ …