నల్లగొండ

ప్రతి ఓటరు గుర్తింపుకు ఆధార్ లింక్ చేయాలి…

-కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య… జనగామ కలెక్టరేట్ సెప్టెంబర్3 (జనం సాక్షి): ప్రతి ఓటరు గుర్తింపుకు తప్పనిసరి ఆధార్ నెంబర్ ను లింక్ చేయాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్. శివలింగయ్య …

ట్రిబుల్ ఐటీ లో సీటు సాధించిన పూర్వ విద్యార్థికి ఘన సన్మానం

కుబీర్ (జనం సాక్షి  3): కుబీర్ మండలంలోని పార్డీ (బి) గ్రామానికి చెందిన జ్యోతిర్మయి పాఠశాలలో చదివి నేడు ట్రిబుల్ ఐటీ లో సీటు సాధించినందుకు గాను …

*పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.

* ఎమ్మెల్యే గండ్ర.  చిట్యాల సెప్టెంబర్3( జనంసాక్షి) పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా …

*సమతుల ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం.

* సూపర్వైజర్ జయప్రద. చిట్యాల సెప్టెంబర్3( జనంసాక్షి) సమతుల ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద అన్నారు. శనివారం మండలంలోని గోపాల్ పూర్ గ్రామంలో …

గుండె పోటుతో కోటగిరి ఎంపిడిఓ మృతి

కోటగిరి సెప్టెంబర్ 3 జనం సాక్షి:-మండలంలోని ప్రతి ఒక ప్రజా ప్రతినిధి,అధికారులు,ప్రజలతో అత్యంత సన్నిహితంగా విధులు నిర్వహిస్తు, మండలంలోని ఆయా గ్రామంలో నెలకొన్న సమస్యలను అందరి సహకారంతో …

గుండె పోటుతో కోటగిరి ఎంపిడిఓ మృతి

కోటగిరి సెప్టెంబర్ 3 జనం సాక్షి:-మండలంలోని ప్రతి ఒక ప్రజా ప్రతినిధి,అధికారులు,ప్రజలతో అత్యంత సన్నిహితంగా విధులు నిర్వహిస్తు, మండలంలోని ఆయా గ్రామంలో నెలకొన్న సమస్యలను అందరి సహకారంతో …

గణేష్ నగర్ లో గణనాధుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

హుజూర్ నగర్ సెప్టెంబర్ 2( జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని మూడో వార్డులో ( గణేష్ నగర్) లో ఘనంగా గణనాథుని పూజా కార్యక్రమం నిర్వహించారు. …

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ నల్గొండ బ్యూరో. జనం సాక్షి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర …

ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 98శాతం ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 02 (జనం సాక్షి): మణుగూరు ఏరియా జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో …

రహదారి ప్రమాదాలు తగ్గించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలి కలెక్టర్ సీపీ తరుణ్.

హన్మకొండ  బ్యూరో చీఫ్ 2సెప్టెంబర్ జనంసాక్షి శుక్రవారం  హనుమకొండ కలెక్టరేట్‌ సమావేశమందిరంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేనికి హనుమకొండ, వరంగల్ కలెకర్లు  రాజీవ్ గాంధీ హనుమంతు, …