నల్లగొండ

మునుగోడు ప్రజలు చాలా చైతన్య వంతులు…

పి సీ సీ చీఫ్ రేవంత్ రెడ్డి నల్గొండ బ్యూరో. జనం సాక్షి మునుగోడు ప్రజలు చాలా చైతన్యవంతులని టీ పి సీ సీ అధ్యక్షులు రేవంత్ …

ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు చేయూత

పెన్ పహాడ్, సెప్టెంబర్ 03 (జనం సాక్షి) : మండల పరిధిలోని అనంతారం గ్రామంలో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయుడు నాగరాజు ఆస్ట్రేలియన్ …

*ఘనంగా పేరం రాజలింగయ్య74 వ జయంతి వేడుకలు*

కొడకండ్ల, సెప్టెంబర్03(జనం సాక్షి): జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి స్వర్గీయ మాజీ ఎంపీపీ …

వీఆర్ఏల డిమాండ్స్ తక్షణమే నెరవేర్చాలి ! వై ఎస్ ఆర్ టి పి భూపాల పల్లి జిల్లా అధ్యక్షులు అప్పం కిష

: భూపాలపల్లి ప్రతినిధి సెప్టెంబర్ 3 జనం సాక్షి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రంలో  వీఆర్ఏలు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో శనివారం ఆయన …

మధ్యాహ్న భోజన కార్మికుల బకాయిలు చెల్లించాలి

        మునగాల, సెప్టెంబర్ 03(జనంసాక్షి): మధ్యాహ్న భోజన కార్మికుల నెలల తరబడి ఉన్న బకాయిలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర …

ఆసరా పింఛన్ కార్డు లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ సెప్టెంబర్ 3 (జనంసాక్షి)జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహిర్ మండలంలోని ఎమ్మెల్యే మణిక్ రావు ఆధ్వర్యంలో శనివారం జరిగిన పలు అభివృద్ధి పనులకు భూమి పూజ అనంతరం …

పట్టపగలే వెలుగుతున్న “వీధి దీపాలు”

                చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 03 : ఓ‌ వైపు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుతో …

గర్భిణి స్త్రీల జాగ్రత్తలపై ఇంటింటికి అంగన్వాడి లు అవగాహన కల్పించాలి

– జిల్లా అధికారిని వరలక్ష్మి – అశ్వారావుపేట, సెప్టెంబర్ 3( జనం సాక్షి ) గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం కొరకు అంగన్వాడీ టీచర్లు ఇంటింటికి వెళ్లి అవగాహన …

చెట్టు కింద గణపతి వద్ద మహా అన్నదానం

ముప్కాల్ : మండల కేంద్రంలోని చెట్టు కింద గణపతి వద్ద శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చెట్టు కింద ఉందే పెద్ద మనుషులంతా కలిసి ఐక్యతతో …

దసరా సెలవు లలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి

రాళ్లపల్లి సెప్టెంబర్ 03 (జనం సాక్షి) దసరా సెలవులలో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలని టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జోగ రాంబాబు అన్నారు. శనివారం  మండల పరిధిలోని …