నల్లగొండ

రాజీవ్ గాంధీ జయంతి ని మరచిన కాంగ్రెస్ నేతలు

దంతాలపల్లి ఆగస్టు 20 జనం సాక్షి భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మరిచిపోయారంటూ స్థానికులు,కాంగ్రెస్ పార్టీ …

శ్రీకృష్ణ గోపిక వేషాధారంలో ఆకట్టుకున్న బాలబాలికలు..

ములుగు,ఆగస్20(జనం సాక్షి):- ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని వేణుగోపాల స్వామి  ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకొని బాల బాలికలు శ్రీకృష్ణుని వేషధారణ మరియు గోపికల …

అంగరంగ వైభవం గా

శ్రీకృష్ణాష్టమి వేడుకలు…. శ్రీకృష్ణాష్టమి సందర్భం గా కృష్ణాలయం లో ప్రత్యేక పూజలు… భక్తులతో కిటకిటలాడిన కృష్ణాలయం ములుగు బ్యూరో,ఆగస్ట్20(జనం సాక్షి):- శ్రీ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ములుగు …

మునుగోడు ప్రజాదీవెన సభకు

 భారీగా బయలుదేరిన టీఆర్ఎస్ శ్రేణులు ఫొటో ఉంది హత్నూర (జనం సాక్షి) నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రజా దీవెన బహిరంగ సభకు …

మండల కేంద్రంలో 2వ రోజు రిలే నిరహార దీక్ష.

సంఘీభావం తెలిపిన జె ఏ సీ వ్యవస్థాపకులు కోదండరాం…. – మద్దతుగా 01వ వార్డు మెంబర్ కనసాని పావని, వార్డు సభ్యులు…. బూర్గంపహాడ్ ఆగష్టు20 (జనంసాక్షి) భద్రాద్రి …

దేశ ప్రధాని గారు మీరు మహిళలకు ఏం సందేశం ఇస్తున్నారు.

-జువ్వాడి కృష్ణరావు మల్లాపూర్ ,(జనం సాక్షి) ఆగస్టు:20 మల్లాపూర్ మండలం మొగిలిపేట్ గ్రామంలో పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణరావు …

రాజీవగాంధీ జయంతి వేడుకలకి మహేశ్వర్ రెడ్డి

కడం ఆగస్టు 20(జనం సాక్షి ) మండలoలోని  మాసాయి పెట్ గ్రామం లో రాజీవగాంధీ జయంతి వేడుకలకి ఏ.ఐ సి.సి  అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ …

నందులపల్లి లో ముగ్గుల పోటీ.

ఫోటో రైటప్: విజేతలకు బహుమతులు అందజేస్తున్న అధికారులు. బెల్లంపల్లి, ఆగస్టు20, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం నందులపల్లి, గొల్లపల్లి, మెట్ పల్లి, నెన్నెల గ్రామ పంచాయతీలలో …

*ప్రమాదవశాత్తు బావిలో పడి మత్స్యకారుడు మృతి*

*ప్రమాదవశాత్తు బావిలో పడి మత్స్యకారుడు మృతి* రేగొండ (జనం సాక్షి) : ప్రమాదవశాత్తు బావిలో పడి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన శనివారం రేగొండ మండలంలోనీ పోచంపల్లి …

జిల్లా ఏర్పాటు ఉద్యమానికి న్యాయవాదుల సంఘీభావం..!

మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడను జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతూ కొనసాగుతున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా శనివారం మిర్యాలగూడ కోర్టులో ఆవరణలో మిర్యాలగూడ బార్ అసోసియేషన్ ప్రతినిధులను …