నల్లగొండ

జాతీయ స్థాయిలో మ‌రోసారి తెలంగాణ కీర్తి ప‌తాక రెప‌రెప‌లు…

— చండీఘ‌ర్ లో జ‌రిగిన జాతీయ సెమినార్ లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా తెలంగాణ ప్ర‌గ‌తి… –భార‌తావ‌నికి చాటి చెప్పిన తెలంగాణ స్థానిక సంస్థ‌ల‌ ప్ర‌జాప్ర‌తినిధులు –దేశానికి దిశా …

ఓసీ విద్యార్థులకు గురుకులాలు ఏర్పాటు చేయాలి

ప్రతిభ ప్రామాణికంగా ప్రాధాన్యత ఇవ్వాలి * ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : …

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.

నేరడిగొండఆగస్టు26(జనంసాక్షి):  మండలంలోని వాగ్ధరి గ్రామానికి చెందిన బీజేపీ కిషన్ మోర్చ ఉపాధ్యక్షుడు ఉయిక గంగాధర్ బార్య ఉయిక రేవతి ఇటీవల మరణించింది.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర …

మృతుని కుటుంబానికి పరామర్శ

– ఆర్థిక సహాయం అందజేత – ఎమ్మెల్యే రెడ్యా నాయక్ డోర్నకల్ ప్రతినిధి ఆగస్టు 26 (జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా నర్సింహలపేట మండల పరిధి రూపుల తండ …

భవిత కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

మిర్యాలగూడ. జనం సాక్షి భువనగిరి మండల కేంద్రంలో నిర్వహించినబడుతున్న భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక …

జిల్లా ఏర్పాటు ఉద్యమానికి మద్దతు పలకాలి:- జిల్లా సాధన సమితి

మిర్యాలగూడ. జనం సాక్షి. మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమానికి మద్దతు పలకాలని జిల్లా సాధన సమితి దామరచర్ల ఎంపీపీ ధీరావత్ నందిని రవితేజను కోరారు. శుక్రవారం మిర్యాలగూడ …

అర్హులైన పేదలందరికీ పెన్షన్ మంజూరు చేయాలి..

 సెప్టెంబర్ 10 వరకు దరఖాస్తు  గడువు పెంచాలి మిర్యాలగూడ. జనం సాక్షి. అర్హులైన పేదలందరికీ ఆసరా పెన్షన్లు అందించాలని సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డిఓ కార్యాలయంలో డి …

కనీస వేతనాలు చెల్లించండి.

చండ్రుగొండ జనంసాక్షి (ఆగస్ట్  26) : గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి  కనీస వేతనాలు చెల్లించాలని కోరుతూ  శుక్రవారం  చండ్రుగొండ పంచాయతీ కార్యాలయ సిబ్బంది  ఉప సర్పంచ్ …

పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ అత్యుత్సాహం

– వంద మందికిపైగా ఉపాధి కోల్పోయే ప్రయత్నం – తన స్వార్థం కోసమే  ఇలా చేశాడంటూ  విమర్శలు చండ్రుగొండ  జనం సాక్షి (ఆగస్టు 25) : వంద …

గవర్నర్ తమిళ సై చేతుల మీదుగా

డాక్టర్ రేట్ పట్టా అందుకున్న డా గాంధీ ములుగు జిల్లా గోవిందరావుపేట ఆగస్టు 25 (జనం సాక్షి):- ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ఎన్టీఆర్ కాలనీ కి …