నల్లగొండ

కోయగూడెం ఓ.సి లో డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్ పర్యటన

టేకులపల్లి, ఆగస్టు 18( జనం సాక్షి) : సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్.చంద్రశేఖర్ గురువారం కోయగూడెం ఒసి లో పర్యటించారు. ఆయన ఓసి సందర్శన స్థలం నుండి …

అహింసాయుత ఉద్యమం గాంధీ మార్గం

  అదే మార్గంలో రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ -మంత్రి జగదీష్ రెడ్డి నల్గొండ బ్యూరో. జనం సాక్షి అహింసాయుత మార్గం తోటే మహాత్మాగాంధీ స్వాతంత్ర్యం సాధించారని …

d: తెరాసలోకి పలువురి చేరిక.

కోటగిరి ఆగస్టు 18 జనం సాక్షి:-కోటగిరి మండలం ఎత్తొండ గ్రామానికి చెందిన వివిధ పార్టీల పలువురు నేతలు గురువారం రోజున బాన్సువాడ నియోజక వర్గ తెరాస పార్టీ …

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర బావి తరాలకు స్ఫూర్తి:రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి

*జిల్లా కేంద్రం లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి నల్గొండ బ్యూరో. జనం సాక్షి తెలంగాణ ప్రాంతాన్ని 17 వ శతాబ్దంలో పట్టిపీడిస్తున్న మొఘల్ …

గౌడ కులస్తుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి వేడుకలు

బయ్యారం,ఆగష్టు18(జనంసాక్షి): బయ్యారం మండలంలోని గంధంపల్లి బస్టాండ్ సెంటర్ నందు గల సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి గౌడ కులుస్తుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా …

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 7 లోపు వేతనాలు చెల్లించాలి

రామకృష్ణాపూర్ ఐ.ఎఫ్.టీ.యు. కార్యాలయంలో ఐ ఎఫ్ టి యు పట్టణ కమిటీ సమావేశం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ …

– దొంగల కు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు.

బూర్గంపహాడ్ ఆగష్టు17 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామంలో పట్టపగలు ఒక ఇంట్లో దొంగతనం చేస్తూ దొంగలు దొరికిన సంఘటన చోటు చేసుకుంది. …

మిర్యాలగూడలో అన్యక్రాంతమైన వక్ప్ భూములపై సిఐడి అధికారులు విచారణ..

  మిర్యాలగూడ జనం సాక్షి : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అన్యక్రాంతమైన వక్ప్ భూములపై విచారించేందుకు నలగొండ సిఐడి డీఎస్పీ ఎర్ర్ణ నేతృత్వంలో సిఐడి సీఐలు …

ప్రత్తిలో రసం పీల్చే పురుగుల నివారణ కై మందు పూత పద్ధతి పై రైతులకు అవగాహన.

పెన్ పహడ్.ఆగస్ట్ 17 (జనం సాక్షి) ; పెన్ పహడ్.మండల కేంద్రంలో ప్రస్తుతం ప్రత్తి పంటను రసం పీల్చే పురుగులు (పేనుబంక, పచ్చ దోమ, తెల్ల దోమ) …

సంగారెడ్డి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన కసాయి కొడుకు.

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే తలపై బాది కొడుకు తల్లిని హతమార్చాడు. హత్య చేసిన సంఘటన సంచలనం …