నల్లగొండ

కెసిఆర్‌ను ముట్టుకుంటే భస్మమే

తెలంగాణ అభివృద్ది చూడలేక విమర్శలు బడుగుల ఆభినందన సభలో మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సూర్యాపేట,జనవరి29 (జనంసాక్షి):  తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని టార్గట్‌ చేస్తూ ఆందోళనలకు …

నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య నల్గొండ,డిసెంబర్‌24(జనం సాక్షి): జిల్లాలోని దామరచర్ల మండలం నూనావత్‌ తండాలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి …

కూతురుని కాపురానికి తీసుకెళ్లడం లేదన్న కక్ష

అల్లుడి కుటుంబంపై దాడి చేసిన మామ దాడిలో అత్త మృతి..పలువురికి తీవ్ర గాయాలు నల్లగొండ,డిసెంబర్‌21( జనం సాక్షి): జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురిని కాపురానికి తీసుకెళ్లడంలేదని …

దున్నపోతుపై వానపడ్డట్లుగా కేంద్రం తీరు

ధాన్యం కొనుగోళ్లలో పట్టరాని నిర్లక్ష్యం మండిపడ్డ ఎమ్మెల్యే గుత్తా సుఖేందర్‌ రెడ్డి నల్లగొండ,డిసెంబర్‌20(జనం సాక్షి ): తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం దున్నపోతు విూద వర్షం …

ధాన్యం సేకరణలో చేతులెత్తేసిన కేంద్రం

రైతులు ప్రత్యమ్నాయ పంటలు వేస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలతో ప్రజల్లో కెసిఆర్‌ పట్ల పెరిగిన విశ్వాసం రేవంత్‌ను ప్రజలే బహిష్కరిస్తారన్న గుత్తా సుఖేందర్‌ నల్లగొండ,డిసెంబర్‌17(జనంసాక్షి): ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం …

అట్టహాసంగా క్రికెట్‌ పోటీలు

టాస్‌ వేసి ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లగొండ,డిసెంబర్‌17(జనంసాక్షి):  నల్గొండ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌ `3 క్రికెట్‌ టోర్నమెంట్‌ స్థానిక ఎన్జీ కాలేజ్‌ మైదానంలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ …

ఇంటర్‌ ఫస్టియర్‌లో తగ్గిన మార్కులు

రైలుకిందపడి విద్యార్థిని ఆత్మహత్య నల్లగొండ,డిసెంబర్‌17(జనంసాక్షి):  చిన్నపాటి కారణాలతో కొందరు విద్యార్థులు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామనో.. మార్కులు తక్కువగా వచ్చాయని ఇంట్లో మందలించారనే …

ప్రభుత్వ భూ వివరాల నమోదు

భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా రికార్డులు నల్లగొండ,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమయ్యే భూములను సేకరించాలని సూచించారు. సర్వేలో గుర్తించిన ప్రభుత్వం భూములను ల్యాండ్‌బ్యాంక్‌ కింద నమోదు …

వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యం పూర్తి కావాలి

నల్లగొండ,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   స్వచ్ఛభారత్‌ పథకంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తికావాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ దీనిని తమదిగా భావించాలని, గ్రామ …

సూర్యాపేట,యాదాద్రిల్లో ఇవిఎం స్ట్రాంగ్‌ రూమ్‌లు

లాంఛనంగా ప్రారంభించిన శశాంక్‌ గోయల్‌ నల్లగొండ,డిసెంబర్‌15 (జనంసాక్షి):-  ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, యాదాద్రి జిల్లల్లోని నూతన కలెక్టరేట్‌ భావన సముదాయంలో నిర్మాణం చేసిన ఈవీఎం స్ట్రాంగ్‌ …