నల్లగొండ

జానకీపురం ఎన్ కౌంటర్ కేసులో కొత్తకోణం..

నల్గొండ: జానకీపురం ఎన్ కౌంటర్ కేసులో కొత్త కోణం బయటపడింది. ఎన్ కౌంటర్ మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఓ ఉగ్రవాదిని కాల్చి చంపింది కానిస్టేబుల్ నాగరాజు …

నల్గొండ జిల్లాలో భారీ దోపిడీ…

నల్గొండ: జిల్లాలోని సాయిదుర్గ చిట్ ఫండ్ లో భారీ దోపిడీ జరిగింది. చిట్ ఫండ్ లోని రూ.20 లక్షల రూపాయలను దుండగులు దోచుకెళ్లారు. యజమానిపై పోలీసులు అనుమానం …

ఆర్డీఓ, డిప్యూటి డైరక్టర్, ఆర్ఐ లపై వేటు..

నల్గొండ : యాదగిరిగుట్టలో ముగ్గురు అధికారులపై వేటు పడింది. ఆర్డీఓ సోములు నాయక్, డిప్యూటి డైరెక్టర్ విజయ్ కుమార్, ఆర్ఐ నాగరాజ్ లను జిల్లా కలెక్టర్ సస్పెండ్ …

కెనరా బ్యాంకు సిబ్బంది దాష్టీకం..

5నల్గొండ : తుంగతుర్తిలోని కెనరా బ్యాంకు సిబ్బంది ఓ కస్టమర్ పై దాడి చేశారు. జీరో అకౌంట్ సమాచారం అడిగినందుకు దాడి చేశారు. బ్యాంకు నుండి వెళ్లిన …

చందుపట్ల చెరువు అభివృద్ధికి కోటిన్నర: కేసీఆర్

 నల్గొండ : జిల్లాలోని చందుపట్ల చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే నకిరేకల్‌ నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా …

మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన సీఎం కేసీఆర్..

నల్గొండ : జిల్లా నకిరేకల్ మండలం చందుపట్లలో పెద్ద చెరువు పునరుద్దరణ పనులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మిషన్ కాకతీయలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ …

మిర్యాలగూడలో ఆందోళన చేపట్టిన రైతులు

నల్గొండ: అకాల వర్షాలతో భారీగా నష్టపోయిన తమ పంటలను అధికారులు పరిశీలించడం లేదని మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్‌లో రైతులు ఆందోళన చేపట్టారు. అధికారులు వెంటనే నష్టపోయిన తమ …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

నల్గొండ: నల్గొండ జిల్లా ఆలేరు శివారులో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. హైదరాబాద్ నుంచి వరంగల్కు కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం …

వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై ఆలేరు పీఎస్ లో ఫిర్యాదు.

నల్గొండ:ఉగ్రవాది వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ ఘటనలో వికారుద్దీన్, అనీఫ్ కుటుంబ సభ్యులు ఆలేరు పీఎస్ లో పోలీసులపై ఫిర్యాదు చేశారు. తమ పిల్లలను అన్యాయంగా కాల్చి …

నేడు నల్గొండ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన

నల్గొండ: మంత్రి హరీష్ రావు నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గోనున్నారు.