సూర్యాపేటలో కుక్కల స్వైర్య విహారం…
నల్గొండ : జిల్లాలోని సూర్యాపేట పట్టణంలో కుక్కలు స్వైరవిహారం చేశాయి. కుక్కల దాడిలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
నల్గొండ : జిల్లాలోని సూర్యాపేట పట్టణంలో కుక్కలు స్వైరవిహారం చేశాయి. కుక్కల దాడిలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
నల్గొండ: మిర్యాల గూడలోని చేపల చెరువులో విషయప్రయోగం జరిగింది. ఈ ఘటనలో రూ.30 లక్షల విలువైన చేపలు మృతి చెందినట్లు సమాచారం.