నల్లగొండ
మార్కెట్ కార్యాలయంపై రైతుల దాడి
నల్గొండ : వేరుశెనగకు మద్దతు ధర ఇవ్వటం లేదని ఆగ్రహంతో రైతులు సూర్యాపేట మార్కెట్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నించర్ ధ్వంసం చేశారు.
మంత్రి జానారెడ్డి ఇల్లు ముట్టడి
నల్గొండ : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో మంత్రి జానారెడ్డి ఇంటిని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. మంత్రి రాజీనామా చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- మస్క్ విషయమై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్పై చట్టం చేయమని మీరు పార్లమెంట్ను కోరండి. సుప్రీం కోర్టు
- ఆ రైళ్లు ఇకపై సికింద్రాబాద్ రావు.. ఇతర స్టేషన్లకు మళ్లింపు
- వెంకటాద్రి రైల్లో దుండగుల బీభత్సం… నగలు చోరీ
- ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. అదుపులోకి వచ్చిన మంటలు
- వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
- ఎస్బీఐ బ్యాంకుకు తాళం
- హైదరాబాద్ లోకల్బాడీ ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు
- కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క భేటీ
- ఏసీబీ వలలో నీటిపారుదల ఏఈ రవి కిశోర్
- మరిన్ని వార్తలు