నల్లగొండ

చిత్ర పటానికి పూల మాల వేసి నివాళిలు అర్పించి, ఆర్థిక సహాయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్

నల్గొండ మండలం రాములబండ కి చెందిన జిల్లపల్లి వెంకన్న గారు అనారోగ్యంతో మరణించారు.. నేడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి *10000/-పదివేలు ఆర్థిక సహాయం అందించి …

బాలల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

గరిడేపల్లి, అక్టోబర్ 22 (జనం సాక్షి): బాలల పరిరక్షణ గ్రామంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ బానోతు ఉష అన్నారు. రేగులగడ్డ తండా గ్రామం యందు …

మెగా రక్తదాన శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

            పెద్దేముల్ ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ పెద్దేముల్ అక్టోబర్ 21 (జనం సాక్షి) పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం …

పేకాట స్థావరం పై పోలీసుల దాడి

– పరారీలో రాయుళ్లు డోర్నకల్ అక్టోబర్ 22 జనం సాక్షి మండల పరిధి గోలచర్ల ఏరియాలో కొంత మంది పేకాట ఆడుతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు …

అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

జనం సాక్షి,చెన్నారావు పేట మండలంలోని కందిగడ్డ గ్రామానికి చెందిన ఎస్ టి సెల్ మండల ఉపాధ్యక్షులు రవిందర్ తాత గుగులోత్ మెగ్యా అనారోగ్యంతో మరణించగా మృతుని పార్దీవ …

వికలాంగుల హక్కులను అమలుచేయాలి

వి.హెచ్.పి.యస్ రాష్ట్రఅధ్యక్షులు కాశీం మునుగోడు అక్టోబర్20(జనంసాక్షి) వికలాంగుల పోరాట సమితి నల్గొండ జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర …

జిల్లా ఏర్పాటు ఉద్యమంలో ఆగ్రభాగాన ఉంటాం…

మిర్యాలగూడ, జనం సాక్షి ప్రతిన భూనిన మినా ఇంజనీరింగ్ విద్యార్థినీలు.. మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యములో ఆగ్రభాగాన ఉండి జిల్లాను సాధించుకుంటామని మిర్యాలగూడలోని మినా ఇంజనీరింగ్ మహిళా …

గుడ్ షెఫర్డ్ దైవిక సందేశం

డోర్నకల్ అక్టోబర్ 21 పట్టణంలోని శుభా స్ట్రీట్ నందు గుడ్ షెఫర్డ్ మందిరంలో శుక్రవారం బుట్టి శ్యాంకుమార్ సరళ ఆధ్వర్యంలో దైవజనురాలు సిస్టర్ అంజలి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.సృష్టికర్తయిన …

డ్రైనేజీ పనులు పరిశీలించిన మేయర్ బుచ్చిరెడ్డి

మేడిపల్లి – జనంసాక్షి బోడుప్పల్ నగర పాలక సంస్థ సరిహద్దులో గల చిలుకానగర్ డివిజన్లోకి బోడుప్పల్ నుండి డ్రైనేజీ నీరు చేరి పొంగిపొర్లుతున్నందు వల్ల మేయర్ సామల …

పోలింగ్ సిబ్బంది కి శిక్షణ

నల్గొండ బ్యూరో, జనం సాక్షి నల్గొండ బ్యూరో, జనం సాక్షి  మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గమునకు జరిగే ఉపఎన్నికలో విధులు నిర్వర్తించే 370 మంది పి ఓ లు,  …