నల్లగొండ

చింతకుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

జాతీయ ఐక్యతా దినోత్సవం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా ZPHS చింతకుంట్ల పాఠశాలలో విద్యార్థులతో జాతీయ ఐక్యతా ప్రార్థన నిర్వహించడం జరిగందని ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, …

కొండమల్లేపల్లి పట్టణంలో ఏఐటీయూసీ 103వ వ్యవస్థాపక దినోత్సవం

కొండమల్లేపల్లి అక్టోబర్ 31 జనం సాక్షి న్యూస్ : ఏఐటీయూసీ 103వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొండమల్లేపల్లి మార్కెట్ హమాలి కార్మికుల సంఘం జెండాను హమాలి కార్మిక …

కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

కొండమల్లేపల్లి అక్టోబర్ 31 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సోమవారం నాడు మంద సత్యనారాయణ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ …

కొండమల్లేపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతి కార్యక్రమం

కొండమల్లేపల్లి అక్టోబర్ 31 జనం సాక్షి న్యూస్ : శ్రీమతి స్వర్గీయ ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కొండమల్లేపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి మండల …

బొళ్ళ వెంకటేశ్వర్లు విద్యారంగంలో చేసిన సేవలు చిరస్మరణీయం

– స్ధానిక సర్పంచ్ చింతకాయల ఉపేందర్   మునగాల, అక్టోబర్ 23(జనంసాక్షి): మునగాల మండల కేంద్రానికి చెందిన క్రీ శే బోళ్ళ వెంకటేశ్వర్లు దశదిన కర్మకు హాజరైన …

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం.

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు. దైవదర్శనానికి వెళ్తున్న క్రమంలో ఇలాంటి దుర్ఘటన జరగడం దురదృష్టకరం. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్. తాండూరు అక్టోబర్ 23(జనంసాక్షి)వికారాబాద్ …

ఎన్నికల వ్యయ పరిశీలకుల నియామకం

నల్గొండబ్యూరో ,జనం సాక్షి.మునుగోడు  అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నిక లో ఎన్నికల కమిషన్ శ్రీ సుబోధ్ సింగ్ ను ఎన్నికల వ్యయ పరిశీలకులు గా నియమించింది. …

ఇంటింటా కాంగ్రెస్ పార్టీ ప్రచారం

మునుగోడు అక్టోబర్ 23(జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మండలంలోని కలవలపల్లి గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు.మునుగోడు ఆడబిడ్డ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి …

*మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెరాస నాయకులు*

మెట్పల్లి టౌన్ అక్టోబర్ 23 జనంసాక్షి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు పుట్టపాక గ్రామంలో ఇంటిఇంటికి, …

కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులు

మునుగోడు అక్టోబర్23(జనం సాక్షి) మండలంలోని కొరటికల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని యువజన కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మందుల …