నల్లగొండ

జనగామ చౌరస్తాకు దివంగత డాక్టర్ ఉండ్రు మార్గ్ గా నామకరణం చేయాలి-బక్క ప్రవీణ్ కుమార్

జనగామ (జనం సాక్షి) అక్టోబర్ ‌ 23 :జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తాకు దివంగత డాక్టర్ ఉండ్రు మార్గ్ గా నామకరణం చేయాలని జనగామ ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ …

*నామకరణ మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్సీ*

పెద్దేముల్ అక్టోబర్ 23 (జనం సాక్షి) పెద్దేముల్ మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన పెద్దేముల్ మాజీ వైస్ ఎంపీపీ గోపాల్ రెడ్డి మనవరాలు రుద్రారం సర్పంచ్ …

మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి విజయానికి కృషి చేయాలి- కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి

  కొండమల్లేపల్లి అక్టోబర్ 23 (జనం సాక్షి) : నాంపల్లి మండలం లోని ముష్టిపల్లి, దేవత్ పల్లి పలు గ్రామాలలో మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి …

కొండమల్లేపల్లి ప్రజానీకానికి దీపావళి శుభాకాంక్షలు ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి కొండమల్లేపల్లి

అక్టోబర్ 23 (జనం సాక్షి) : కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి కొండమల్లేపల్లి ప్రజానీకాని, రైతు సోదరులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా …

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మునుగోడు లో పర్యటన

జనం సాక్షి బ్యూరో,నల్గొండ, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ శనివారం మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల …

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి..

  జనంసాక్షి /పెద్దశంకరంపేట అక్టోబర్ 22, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్లస్టర్ నోడల్ అధికారి విట్టల్ అన్నారు శనివారం …

గాంధారికి నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన S.రాజేష్,

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 21 గాంధారి మండలంలోని నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ రాజేష్ ఇది మేరకు కరీంనగర్ నుండి  గాంధారికి  పోస్టింగ్ బదిలీ అయ్యారు …

సిఎస్ఆర్ నిధుల పర్యవేక్షణ పకడ్బందీగా జరగాలి.

సంగారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 22:(జనం సాక్షి):  జిల్లాలోని పరిశ్రమలు  కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సి.ఎస్.ఆర్.నిధులు అందజేసి జిల్లా అభివృద్ధికి సహకరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ …

కొత్తకొండలో ప్రభుత్వ భూములపై రెవెన్యూ అధికారుల సర్వే..

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (22) జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో సర్వేనెంబర్ 2,లో ,564 లో రెవెన్యూ అధికారులు సర్వే జరిపించగా రెండు ఎకరాల …

విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ

వేమనపల్లి,అక్టోబర్ 22,(జనంసాక్షి): వేమనపల్లి మండలం నాగారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు శనివారం రోజు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు.ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న …