నల్లగొండ

టిఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో బైకు ర్యాలీ

మునుగోడు అక్టోబర్22(జనం సాక్షి): మండలంలోని కొరటికల్ గ్రామంలో అంబేద్కర్ చౌరస్తా నుండి టిఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో బారి బైకు ర్యాలీతో శనివారం గ్రామంలోని ప్రధాన వీధుల …

మునుగోడు ఉప ఎన్నికల ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపు ప్రచారం కోసం మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి

మునుగోడు ఉప ఎన్నికల  ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపు ప్రచారం  కోసం  మాజీ సీఎల్పీ  నేత కుందూరు జానారెడ్డి  మద్దతుగా కాంగ్రెస్ …

*జర్నలిస్ట్ నాగబాబు తండ్రి అంతిమయాత్రలో పాల్గొన్న టీఎస్జేఏ నాయకులు*

మునగాల, అక్టోబర్ 22(జనంసాక్షి): మునగాల మండలానికి చెందిన ఓ తెలుగు దినపత్రిక జర్నలిస్టు, తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు నాగబాబు తండ్రి ఎల్పీ …

కేతకి ఆలయ కమిటీ చైర్మన్ గా నీలం వెంకటేశం ప్రమాణస్వీకారం

 ఝరాసంగం అక్టోబర్ 22( జనంసాక్షి ) దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన   శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. …

ఆర్ధిక సహాయం అందజేసిన బిజెపి మండల అధ్యక్షుడు వరుణ్ కుమార్

సారంగపూర్ ( జనంసాక్షి ) 22 అక్టోబర్ సారంగపూర్ మండలంలోని రేచపల్లి మరియు గణేశపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన బాణోత్ వంశీ మరియు గుండుగుల రాజేష్ …

ప్రాణత్యాగం చేసిన పోలీస్ వీరులకు ఘన నివాళులు

   దేవరుప్పుల, అక్టోబర్ 22 (జనం సాక్షి):      దేవరుప్పుల మండలం,కామారెడ్డి గూడెం పోలీస్ స్టేషన్ నుండి పోలీస్ స్టేషన్  ఆవరణలో ఉన్న పోలీస్ అమర వీరుల …

ఘనంగా కొమరం భీమ్ జయంతి

చౌడాపూర్,అక్టోబర్ 22( జనం సాక్షి ): జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో దండు కట్టి పొరుబాట సాగించిన ఆదివాసీ విప్లవ వీరుడు కొమరం భీమ్ జయంతిని …

గిరిజన పల్లెల్లో గుస్సాడి వేషాదరణాలతో సంబరాలు

ఇచ్చోడ (జనంసాక్షి) అక్టోబర్ 22 ఇచ్చోడ  మండలంలోని ఆయా  గిరిజన పల్లెల్లో  దండారి ఉత్సవాల సంబరాలు ప్రారంభమయ్యాయి. గోండులకు  ఆరాధ్యదైవమైన ఏత్మసుర్ దేవతలకు బాదిగుడా తదితర గిరిజన …

కానిస్టేబుల్ కిషన్ రావుకు ఘన నివాళి ఏసీపి శ్రీనివాస్

ఎల్కతుర్తి అక్టోబర్ 22 జనం సాక్షి హనుమకొండ జిల్లా ఎలుకతుర సూరారం గ్రామానికి చెందిన ఎర్రబెల్లి కిషన్ రావు మందు పాతర వేలి చనిపోయిన కిషన్ రావు …

*పారిశుద్ధ్య కార్మికుల సేవలు చిరస్మరణీయం ఎమ్మెల్యే*

కోదాడ అక్టోబర్ 22(జనం సాక్షి) కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో …