Main

*బోరు బావులవద్ద జోరందుకున్న వరినాట్లు *గ్రామాల్లొ కూలీలు దొరకక ఇతర మండలాల నుండి కూలీల వలస

వర్షాకాలం ప్రారంభం తొలకరి జల్లులతో రైతుల్లో ఆనందం నింపిన వర్షాలు.ఆదివారం కురిసిన భారీవర్షానికి రైతుల్లో ఆశలు చిగురించాయి.దీంతో లింగంపేట్ మండలంలోని వివిధ గ్రామాల్లో పోల్కంపేట్ గ్రామంలొ రైతులు …

*యువకులకు అండగాఉంటా ఎమ్మెల్యే

యువకులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే సురేందర్ అన్నారు.ఆయన సోమవారం లింగంపేట్ మండలకేంద్రంలోని రైతు వేదికభవనంలో తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమంలో పాల్గొని …

గాంధారి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో వర్షనికీ ఎస్సీ కాలనీ పూర్తిగా జలమయం

తిమ్మాపూర్ ఐదు గంటల సమయంలో సాయంత్రం కురిసిన వర్షానికి ఎస్సీ మాల కాలానీలో ఇల్లు నీట మునగడంతో పాములు కప్పలు ఇండ్లలొ ఆకిలలోకి దర్వాజాలలోకి ఇళ్లలో ముసలి …

*లింగంపేట్ లొ భారీవర్షం

 పెద్దవాగు పరుగులు *77 8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు *హర్షం వ్యక్తం చేసిన రైతులు  లింగంపేట్ మండలంలోని ఆదివారం రాత్రి భారీవర్షం కురిసింది.అట్టి వర్షానికి లింగంపేట్ …

అంతర్జాతీయ సహకార దినోత్సవ వేడుకలు

రామారెడ్డి జులై 2  జనంసాక్షీ : అంతర్జాతీయ సహకార దినోత్సవ  వేడుకల సందర్భంగా సొసైటి చైర్మన్  అడ్లూర్ ఎల్లారెడ్డి ప్రాథమిక సహకార సంఘంలో ఏడు రంగుల జెండాను ఆయన …

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం గాంధారి

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా గాంధారి మండల కేంద్రంలో తెలంగాణ సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కిసాన్,SC St మోర్చాల …

రైతుల కోసం ఎల్లప్పుడు నేను అండగా ఉంటా మదన్మోహన్ ఎల్లారెడ్డి నియోజకవర్గం

యాచారం తండలో గత కొన్ని నెలలుగా 48 & 15 15 సర్వే నంబర్ లో 420 ఎకరాల భూమిరైతులు మేము గత వందల సంవత్సరాల నుండి  …

తెలంగాణ ఆదర్శ కళాశాల మరియు పాఠశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం, అంబం(ఆర్) గ్రామంలోని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్   పదవ తరగతి ఫలితాలలో వంద మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 99 …

పొచ్చెరలో ఘనంగా ఆషాఢ బోనాలు 

            బోథ్ జూన్ 30 (జనంసాక్షి) మండలంలోని పొచ్చెర గ్రామంలో గురువారం ఆషాఢ బోనాల కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. …

పది ఫలితాల్లో 96 శాతం ఉత్తీర్ణత 5 పాఠశాలలో 100% ఉత్తీర్ణత 962 మందికి 927 మంది ఉత్తీర్ణత

బాన్సువాడ మండలంలోని 18  ప్రభుత్వ పాఠశాలల్లో  పది ఫలితాల్లో 96 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాధికారి నాగేశ్వరరావు తెలిపారు 5 పాఠశా లలు ఇబ్రహీంపేట, బొర్లం, …