Main

మిషన్ భగీరథ నీటి విషయమై రసాభాస.

కోటగిరి జూన్ 21 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం రోజున ఎంపీపీ సునిత శ్రీనివాస్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం …

మానవత్వం చాటిన ఎమ్మెల్యే జాజల సురేందర్

రోజు లింగంపేట్ & గాంధారి  మండలంలోని నల్లమడుగు, రామలక్ష్మణపల్లి, గుర్జల్ గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు నడక ప్రజలు ఇబ్బంది పడటంతో స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి స్థానిక …

గాంధారి మండలం నూతన మార్కెట్ చైర్మన్ సత్యనారాయణరావు నీ సన్మానించడం జరిగింది

 సదాశివనగర్ మండలం తెరాస సీనియర్ నాయకులు సన్మానించడం జరిగింది సదాశివనగర్ మండలం పద్మజీవాడి PACS చైర్మన్  గంగాధర్   మరియు మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావు  గాంధారి మండలం …

ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి గాంధారి మండలం లో తెరాస సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో జరిపించడం జరిగింది

 తెలంగాణ రాష్ట్ర సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంతి సందర్బంగా నీవాలు అరిపిస్తున్నా గాంధారి PACS చైర్మన్ పెద్దబూరి సాయికుమార్  ZPTC శంకర్ నాయక్  …

ఉలిక్కిపడ్డ గాంధారి మండలం లింగంపేట్ మండలం

–సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లలో ఏ వన్ గా  లింగంపేట మండల వాసి. గాంధారి మండలం వాసి –నిందితులు రాష్ట్రస్థాయి కబడ్డీ ప్లేయర్స్ కేంద్ర ప్రభుత్వం సైనిక …

ఆరోగ్యమే మహాభాగ్యం .. ప్రభుత్వ పాఠశాలల్లో యోగా శిబిరాలు

బాన్సువాడ, జనంసాక్షి(జూన్ 21): మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే లక్ష్యాలను చేరుకుంటాడని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగాసనాలు చేసినట్లైతే ఎలాంటి రోగాలు దరిచేరవని ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ …

ఇంటర్నేషనల్ యోగా డే

కోటగిరి జూన్ 21 జనం సాక్షి:-అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని కోటగిరి మండల కేంద్రంలోని విఠలేశ్వర మందిర ప్రాంగణంలో మంగళవారం రోజున మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో …

కామారెడ్డి ఆస్పత్రిలో సౌకర్యాల తిష్ట

వసతులు పెంచినా మారని పరిస్థితి కామారెడ్డి,జూన్‌20(జ‌నంసాక్షి): వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా కామారెడ్డి ప్రాంతీయాస్పత్రిలో శిశువైద్యం గగనమవుతోంది.వంద పడకలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ప్రతి నెలా ప్రసవాల …

అస్తవ్యస్థంగా డ్రైనేజీ వ్యవస్థ

పట్టణాల్లో మారని పరిస్థితులు నిజామాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): దశాబ్దాల కాలంగా మున్సిపల్‌ పట్టణాలకు డ్రైనేజీలకు వెచ్చిస్తున్న నిధులు నిష్ఫలం అవుతున్నాయి. నిధులు ఖర్చు అవుతున్నా మురుగు నీటికి పరిష్కారం లభించడం …

గాంధారి మండలం లోని రామలక్ష్మణ పల్లి లో పల్లె ప్రగతి కార్యక్రమం

గాంధారి మండలం లోని రామలక్ష్మణ పల్లి లో పల్లె  ప్రగతి కార్యక్రమం శనివారం చేపట్టారు ఇందులో భాగంగా తెరాస సీనియర్ నాయకులు తానాజీ రావు గ్రామా సర్పంచ్ …