Main

అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలి

వరద పరిస్థితులపై సవిూక్షించిన మంత్రి ఎర్రబెల్లి జనగామ,జూలై14(జనం సాక్షి ): వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అధికారులను ఆదేశించారు. స్టేషన్‌ …

ప్రతిఒక్కరూ మొక్కలు పెంచాలి

గ్రామాల్లో పారిశుధ్యం కోసం తోడ్పడాలి జగిత్యాల,జూలై13(ఆర్‌ఎన్‌ఎ):గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ అన్నారు. పారిశుధ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. వర్షాలతో అంటు …

గట్టు ఎత్తిపోతలకు తొలగని అవాంతరాలు

ఏళ్లుగా ముందుకు కదలని పథకం గద్వాల,జూలై11(జనం సాక్షి): ఒటిన్నర దశాబ్ద కాలంగా గట్టు ఎత్తిపోతల పథకం ప్రతిపాదన ల్లోనే ఉండిపోయింది. ఎన్నికల అస్త్రంగా గట్టు ఎత్తిపోతల పథకం …

రుణంపైనే ఆధారపడ్డ రైతన్నల సేద్యం

రుణంపైనే ఆధారపడ్డ రైతన్నల సేద్యం తీరుతో సకాలంలో అందని రుణాలు జగిత్యాల,జూలై11(జనం సాక్షి): పంటరుణాల పంపిణీలో జగిత్యాల జిల్లాలో కనీసం 50శాతం మంది రైతులకు కూడా చేరడం …

తుంగభద్రకు పోటెత్తిన వరద

తీరప్రాంతాల ప్రజలను అప్రమత్తంచేసిన అధికారుల జోగులాంబ గద్వాల,జూలై9( జనం సాక్షి ): కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతున్నది. ఎగువన ఉన్న శివమొగ్గ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ …

కాళేశ్వరం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై8(జనం సాక్షి): ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు లక్ష్మీ(మేడిగడ్డ)బ్యారేజీ 35 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. …

వరదనీటిలో చిక్కకున్న స్కూలు బస్సు

స్థానికుల సాయంతో బయటపడ్డ విద్యార్థులు మహబూబ్‌నగర్‌,జూలై8(జనంసాక్షి): జిల్లాలో ప్రైవేటు స్కూల్‌ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మన్యకొండ రైల్వేస్టేషన్‌ దగ్గర స్కూల్‌ బస్సు వరదల్లో చిక్కుకుపోయింది. వర్షాల …

15నుంచి రెవెన్యూ సదస్సులు

15నుంచి రెవెన్యూ సదస్సులు సిద్దం అవుతున్న అధికార యంత్రాంగం జగిత్యాల,జూలై7( జనంసాక్షి): జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి రెవెన్యూ …

డివైడర్ పనులను పరిశీలించిన మునిసిపల్ కమిషనర్

అయిజ,జులై 06 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం మెయిన్ రోడ్డు డివైడర్ పనులను మునిసిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య  పరిశీలించారు. ఈ …

సీఎం కేసీఆర్ మానస పుత్రిక హరితహారం.

సీఎం కేసీఆర్ మానస పుత్రిక హరితహారం అని.. ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటి చెట్లను పెంచాలని మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషినీ విశ్వేశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం …