మహబూబ్ నగర్

జూపల్లి అనుచరుడు హర్షవర్ధన్ రెడ్డి వర్గంలో చేరిక.

  నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 9(జనంసాక్షి): మాజీ మంత్రి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అనుచరుడు పెద్ద కొత్తపల్లి మండలం మారెడుమాన్ దిన్నె …

పల్లెర్ల గ్రామంలో ఘనంగా పీర్ల పండుగ

ఆత్మకూర్ (ఎం) ఆగస్టు 9 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో మంగళవారం ఘనంగా మొహర్రం వేడుకలు నిర్వహించారు గత వారం రోజుల నుండి ఎంతో భక్తిశ్రద్ధలతో కులమత బేధాలు …

అమరవీరుల త్యాగాల దినం మొహర్రం

అచ్చంపేట ఆర్సీ,ఆగస్టు 9,(జనం సాక్షి న్యూస్ ) : స్థానిక పట్టణంలో అంబెడ్కర్ చౌరస్తాలో మొహార్రం పర్వదినం సందర్భంగా ముస్లిం మైనారిటీ ప్రజలు అమరులైన మహమ్మద్ ప్రవక్త …

వీఆర్ఏల సమస్యలు నెరవేర్చాలి…

– పీర్లకు వినతిపత్రం సమర్పించిన ఊరుకొండ మండల వీఆర్ఏలు. – 16వ రోజు నిరవధిక సమ్మెలో మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, ఆగస్టు 9 …

జిల్లాలో ఘనంగా జరుగుతున్న 75 వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొని దేశభక్తిని, జాతీయ భావాన్ని చాటాలి : ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 9: స్వతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 08 నుండి 22 …

-జర్నలిస్టుల బస్ పాస్ పరిధి తగ్గింపు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి.

-టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా ఉపాధ్యక్షులు కొండకింది మాధవరెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు9(జనంసాక్షి): అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు రాక …

ఆగస్ట్ 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

  మల్దకల్ ఎంపీపీ వై.రాజారెడ్డి   మల్దకల్ ఆగస్టు 9 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో ఎమ్మెల్వే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి …

ఆజాదీ కా అమృత్ మహోత్సవం లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 9 (జనంసాక్షి) బీజేపీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ కుమార్ గారి ప్రజా సంగ్రామ యాత్ర లో ఈరోజు జాతీయ జెండాతో పాదయాత్రలో పాల్గొన్న …

-ఎస్సీ వర్గీకరణ చేయకుండా బీజేపీ నేతలు మాదిగ పల్లెలకు రావద్దు.

-బీజేపీ మాదిగల రాజకీయ శత్రువుగా మారొద్దు. -ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ. -ధీక్ష ను విరమింపజేసిన ఎంఇఎఫ్ రాష్ట్ర నాయకులు. నాగర్ కర్నూల్ జిల్లా …

విఆర్ఎ ల నిరాహారదీక్ష కు బిజెపి నాయకులు మద్దతు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు9(జనంసాక్షి): నాగర్ కర్నూల్ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఎ తమ డిమాండ్ల పరిష్కారం కోసం లు గత 16 రోజుల నుండి నిరాహారదీక్షలు …