మహబూబ్ నగర్

మిషన్ భగీరథ లీలలు చోద్యం చూస్తున్న మున్సిపాలిటీ అధికారులు.

 అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్. వనపర్తి:ఆగస్టు 9 (జనం సాక్షి)వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎం ఆర్ ఓ ఆఫీస్ ముందు సోమవారం ఉదయం నట్ట నడి రోడ్డున …

75వ స్వతంత్ర వజ్రోత్సవాలు వేడుకలు ప్రారంభం

జిల్లా సంక్షేమ అధికారిని ముసాయిదా బేగం మల్దకల్ ఆగస్టు 9 (జనంసాక్షి) మల్డకల్  ప్రాజెక్టు పరిధిలోని గట్టు,అయిజ,మల్డకల్ మండలాల అంగన్వాడీ టీచర్ లకు ప్రాజెక్టు స్థాయి సమావేశం …

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర గౌరవ పాదయాత్ర ప్రారంభం

*అలంపూర్ ఆగస్టు 8 జనం సాక్షి* స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, అలంపూర్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర …

విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు వెళ్లాలి

జై నడిగడ్డ యువత ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు పంపిణీ జై నడిగడ్డ యువత చీప్ కోఆర్డినేటర్ రామకృష్ణ ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 8 : విద్యార్థులు …

ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టకుంటే,ఉప ఎన్నికల్లో మాదిగల సత్తా ఏమిటో చూపిస్తాం.

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు గూటం విజయ్. -వర్షాన్ని సైతం లెక్కచేయక,లక్ష్యం కొరకు మాదిగల 6వ రోజు రిలే దీక్షలు.   నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు8(జనంసాక్షి): …

గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి

  మల్దకల్ ఆగస్టు 8 (జనంసాక్షి) మండల పరిధిలోని అమరవాయి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎండి.ఆసిమ్(39) సోమవారం ఉదయం గుండెపోటుతో గద్వాల ఆసుపత్రిలో మృతి చెందినట్లు …

తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టాలి

సాగు విధానాన్ని పరిశీలించి న ఏఈఓ రాఖేష్ రామారెడ్డి    ఆగస్టు 8     జనంసాక్షీ  : రైతులు వేసిన వానకాలం సీజన్‌లో సాగు చేస్తున్న పంటల …

-కొలను కాదు-తహసీల్దార్ కార్యాలయం.

-అధికారులకు కనిపించని కష్టాలు. -స్పందించాలని పలువురు విజ్ఞప్తి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిది,ఆగష్టు8(జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని మండల తహశీల్దార్ కార్యాలయం ఆవరణం అంతా వర్షపు నీటితో నిండి …

ప్రజావాణి సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తాం

ఏవో ఆజం అలీ జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 9 : సోమవారం ప్రజావాణి ద్వారా వచ్చిన 23 పిర్యాదులను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని …

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 8 (జనంసాక్షి) ఆత్మకూరు (ఎం) మండలం కోరటికల్ గ్రామంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గార్ల సహకారంతో వచ్చిన ముఖ్యమంత్రి సహాయ …