వనపర్తి ప్రభుత్వ నర్సింగ్, మెడికల్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించి భవనాన్ని తొందరగా అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ …
21 ఏళ్ల తరవాత స్వగ్రామానికి చేరిక జగగిత్యాల,జూలై23(జనంసాక్షి): ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 21 ఏళ్ల తర్వాత దుబాయ్ నుంచి స్వదేశానికి చేరుకున్నాడు. ఎట్టకేలకు క్షేమంగా …
జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 23 : మున్సిపాలిటీల పరిధిలో నిర్మించే సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ …
పరిశీలించిన మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి,జూలై23(జనంసాక్షి): ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శనివారం పరిశీలించారు. భవనాన్ని త్వరగా అందుబాటులోకి …
పాఠశాల బస్సులను సీజ్ చేసిన ఆర్టీవో. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,23(జనంసాక్షి): నాగర్ కర్నూల్ పట్టణంలోని ప్రిసమ్ ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన బస్సులో 45 సామర్థ్యాన్నికి ఉండగా …
మల్దకల్ జూలై 23 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి.నడిగడ్డ …
మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ అడ్డగింత జనగామ,జూలై23(జనంసాక్షి): సీఎం కేసీఆర్ ఇచ్చిన హావిూల అమలు కోసం గ్రామ రెవెన్యూ సహాయకులు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. సోమవారం నుంచి వీఆర్ఏలందరూ …