మహబూబ్ నగర్

విద్యార్థుల ర్యాలీ :

అమరచింత .ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం సందర్బంగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు నవచైతన్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని …

షర్మిల ‘ జైతెలంగాణ ‘ అనాలి’ : బాల్క సుమన్‌

మహబూబ్‌నగర్‌: పాలమూరులో తెలంగాణ వాదులపై వైఎస్సార్‌సీపీ గుండాలు చేసిన దాడిని టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం తీవ్రంగా ఖండించింది, తెలంగాణ వాదులపై వైఎస్సార్‌సీపీ గుండాలు చేసిన దాడిని తెలంగాణ …

పాలమూరులో షర్మిలకు తెలంగాణ సెగ

మహబూబ్‌నగర్‌ : అన్న వదిలిన బాణాన్ని అంటూ తెలంగాణపై దండయాత్రకు వచ్చిన చెల్లెలు షర్మిలకు తెలంగాణ సెగ తగిలింది, శాంతినగర్‌లో షర్మిల పాదయాత్రను తెలంగాణ వాదులను అడ్డుకున్నారు. …

పాలమూరు విశ్వవిద్యాలయంలో విద్యార్థుల అందోళన

మహబుబ్‌నగర్‌ : పాలమూరు విశ్వవిద్యాలయంలోని వసతి గృహల్లో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు అందోళన బాటపట్టారు. వీసీ, పరిపాలన భవనాలను ముట్టడించారు సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు …

షర్మిల దిష్టిబొమ్మ దహనం చేసిన విద్యార్థులు

మహబూబ్‌నగర్‌: రాజన్న రాజ్యం కావాలని పాదయాత్ర చేస్తున్న షర్మిలను తెలంగాణలో అడుగు పెట్టనివ్వమని పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు తేల్చి చెప్పారు. తెలంగాణలోకి ప్రవేశించే ముందు  తెలంగాణపై స్పష్టమైన …

వివాదాస్పద పోలీసుల తీరుపై అధికారుల కన్ను…?

మహబూబ్‌నగర్‌,నవంబర్‌21: జిల్లా పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు చేరువై వారి కష్టాల్లో తోడుండాల్సిన పోలీసులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులే వివాదాలకు కేంద్ర బిందువులు …

అచ్చంపేటలో మెగాఉచిత వైద్య శిభిరం

అచ్చంపేట : మహబూబ్‌నగర్‌లో జిల్లా అచ్చంపేటలో శనివారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మెగా ఉచిత వైద్య శిభిరం నిర్వహించనున్నారు. దీనిని జిల్లా కలెక్టరు గిరిరాజ్‌ శంకర్‌ ప్రారంభిస్తారు. ఈ …

ఎన్‌ఎన్‌ఎన్‌ ఫ్యాక్టరీ ఎదుట అందోళన

ఇటిక్యాల : మండల పరిధిలోని ఎన్‌ఎన్‌ఎన్‌ మొక్కజోన్నఫ్యాక్టరీ ఎదుట జింకలపల్లి షెక్‌పల్లి, కోండేరు, కూటన్‌దోడ్డి గ్రామాల ప్రజలు అందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే వాయు, …

మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయానికి నిప్పు

మహబూబ్‌నగర్‌: జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి ఈ ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో కార్యాలయంలోని ఫర్నీచర్‌ దగ్ధమైంది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది …

రోడ్డు పక్కకు దూసుకుపోయిన బస్సు

కేశంపేట గ్రామీణం : ఇప్పలపల్లి గ్రామ సమీపంలో స్పాంజి ఇనుప కర్మాగారం వద్ద అర్టీసీ బస్సు కమాన్‌ పట్టాలు విరిగి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. 80 మంది …