మెదక్

ప్రభుత్వం పెంచిన వేతనాన్ని* *అమలు చేసే వరకు పోరాడుతాం

*కోలిశెట్టి* *యాదగిరిరావు మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్) మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులను విడుదల చేసి వారి సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోలిశెట్టి …

కెసిఆర్ కానుకగా బతుకమ్మ చీరలు

ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య స్టేషన్ ఘనపూర్, (చిల్పూర్), సెప్టెంబర్ 24, ( జనం సాక్షి ) : ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నగా బతుకమ్మ పండుగ …

విద్యార్థులకు అభ్యాసన సామాగ్రి పంపిణీ

సెప్టెంబర్ 25, సారంగాపూర్, జనం సాక్షి…,   మండలంలోని అడెల్లి గ్రామ సర్పంచ్ సముద్రాల సుచరిత-రాజేశ్వర్ రావు దంపతుల కుమారుడు రాహుల్ రావు ప్రథమ వర్ధంతి సందర్బంగా అడెల్లితండా …

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ

బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలందరికీ  చీర సారే అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం -ప్రతి పండుగలో ప్రభుత్వ భాగస్వామ్యం -తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం -ఖండాంతరాలకు విస్తరించిన …

ఖ శ్రీధర్ రెడ్డి సుమారు రూ.1,00,000/-(ఒక లక్ష రూపాయలు) తమ స్వంత ఖర్చుతో వేయించిన బోర్ ను నేడు ఆదివారం రోజున ప్రారంభించడం జరిగిం

కొండమల్లేపల్లి (జనంసాక్షి) సెప్టెంబర్ 25: కొండ మల్లేపల్లి మండల పరిధిలోని గణ్యా నాయక్ తండాలో ఎంపిటిసి జగన్ లాల్ విజ్ఞప్తి మేరకు తండాలోని దేవాలయం మరియు తండా …

గ్రామాలకు బిటి రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

-కొండమల్లేపల్లి నుంచి గౌరికుంట తండా వరకు నాలుగు లైన్ల రోడ్డు – సొంత నిధుల నుంచి లైట్లు ఏర్పాటు -కొండమల్లేపల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా మారుస్తా -కొండమల్లేపల్లి …

*మెట్పల్లిలో బంద్ సంపూర్ణం వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్*

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 23 : జనం సాక్షి హిందూ దేవుళ్లను కించపరిచే కామెడీ షోలకు అనుమతిస్తూ, హిందూ దేవుళ్ళ ను అవహేళన చేస్తూ ఇందు …

చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టకు రూ, 50,000/-విరాళం అందించిన చింతల పల్లి జగధీశ్వరావు.

కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 25  కోడేరు మండల కాంగ్రెస్ పార్టీ పరిధిలోని నాగులపల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట వీర యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహ …

పేదింటి ఆడబిడ్డలకు దసరా కానుక బతుకమ్మ చీరలు :ఎమ్మెల్యే నోముల భగత్

తిరుమలగిరి (సాగర్) సెప్టెంబర్ 24 ,(జనంసాక్షి):  మండల కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో వివిధ గ్రామాలకు చెందిన ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరల …

*గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేసిన ఘనత బిజెపి అని.గిరిజన మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు బిక్ నాథ్ నాయక్.*

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేసిన ఘనత బిజెపి అని గిరిజన మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు బిక్ నాథ్ నాయక్ అన్నారు.శనివారం నాడు నేరేడుచర్ల పట్టణ …