మెదక్

ఖానాపూర్ లో పూర్ణచందర్ నాయక్ పర్యటన

ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబరు 14(జనంసాక్షి): తెరాస సీనియర్ నాయకులు,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ డైరెక్టర్ బాదవతు పూర్ణ చందర్ నాయక్ బుదవారం ఖానాపూర్ పట్టణంలో పలువురిని మర్యాదక …

అక్కన్నపేట్‌`మెదక్‌ నూతన లైన్‌ సెక్షన్‌లో భద్రత తనిఖీలు నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) శ్రీ అరుణ్‌ కుమార్‌ జైన్‌

14 సెప్టెంబర్‌, 2022 జనం సాక్షి ప్రతినిధి మెదక్ దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) శ్రీ అరుణ్‌ కుమార్‌ జైన్‌ నేడు అనగా 14 …

ఎంపీపీ కల్లూరి హరికృష్ణను అభినందించిన

ఏసి ప్రతిమా సింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి శివ్వంపేట సెప్టెంబర్ 14 జనంసాక్షి : కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ జాతీయ స్థాయిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజదాని …

భాజపా దళిత మోర్చా అధ్యక్షులుగా నీరటి రవి

ఇబ్రహీంపట్నం , సెప్టెంబర్ 13 ,(జనం సాక్షి ) భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బట్టు జకరయ్య ఆద్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ …

ఈకెవైసి చేసుకోవాలని ఇల్లిల్లూ తిరుగుతూ చెపుతున్న సొసైటీ డైరక్టర్ మర్రి ప్రకాష్

ఎల్లారెడ్డి 14  సెప్టెంబర్  జనంసాక్షి రైతులు ఈకేవైసి చేసుకోవాలని  బుదవారం పట్టణ కేంద్రం లో రైతు నాయకుడు సొసైటీ డైరక్టర్ మర్రి ప్రకాష్   ఏ ఈ వో …

మున్సిపల్ కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు

జనం సాక్షి ప్రతినిధి మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎస్సీ ఎస్టీ బీసి నిరుద్యోగులకు రిజర్వేషన్ పరంగ రావాల్సిన మున్సిపల్ కాంప్లెక్స్ దుకాణాలు తక్షణమే టెండర్ల …

చదువుకున్న వారికే ప్రత్యేక గుర్తింపు : ఎంపీటీసీ ఆదిల్​ అహ్మద్​

విద్యార్థికి రూ.20 వేల నగదు,మెమంటో బహూకరణ పరిగి రూరల్​, సెప్టెంబర్​ 14 ( జనం సాక్షి ) : చదువుకున్న వారికే సమాజంలో మంచి గుర్తింపు ఉందని  …

ఏజెన్సీలో తీరనున్న సెల్ ఫోన్ సిగ్నల్ సమస్యలు

గంగారం సెప్టెంబర్ 14 (జనం సాక్షి) గంగారం మండలం లో చాలా గ్రామాలకు సెల్ ఫోన్ సిగ్నల్స్ లేక అక్కడి ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను పలుమార్లు కలెక్టర్ …

*ఆదర్శ మున్సిపాలిటీయే లక్ష్యం- మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా రెడ్డి*

రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : ఆదర్శ మున్సిపాలిటీయే లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నామని శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ …

జన్మదిన సందర్భంగా స్టేషనరీ అందజేత

దోమ సెప్టెంబర్ 14(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని  MPUPS దొంగ ఎన్కేపల్లి   పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మణ్ సార్ కొడుకు జన్మదినోత్సవం సందర్భంగా  పాఠశాలలో చదువుతున్న   వంద …