మెదక్

నేడే అప్రెంటిస్ షిప్ మేళా..

హన్మకొండ బ్యూరో చీఫ్ 14 సెప్టెంబర్ జనంసాక్షి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మరియు రీజినల్ డైరెక్టరేట్  స్కిల్ డెవలప్మెంట్ & ఇంట్రెప్రేనూర్ షిప్ వారి సంయుక్త …

తెరాస పార్టీ సభ్యత్వం భీమా అందించిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే.యం. భూపాల్ రెడ్డి

పెద్ద శంకరంపేట్, జనం సాక్షి. సెప్టెంబర్14. పెద్ద శంకరంపేట మండలంలోని గొట్టుముక్కల గ్రామానికి చెందినమాలిక్యమ్మ మరణించినందున వారి కుటుంబ సభ్యులకు తెరాస సభ్యత్వ భీమా ద్వారా 2 …

ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు కృతజ్ఞతల వెల్లువ

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాతన్ పల్లి మున్సిపాలిటీని రామకృష్ణాపూర్ మున్సిపాలిటీగా పేరు మార్పు గావించినందుకు ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పట్టణ తెరాస నేతలు …

యాదవ సంఘం ఆధ్వర్యంలో క్షిరాభిషేకం..

నిధుల మంజూరు పట్ల యాదవులు హర్షం చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 14 : చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామ యాదవ సంఘం భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం …

గ్రామాల అభివృద్దే లక్ష్యం:హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 14: మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరగగా ఈసమావేశానికి ముఖ్యఅతిథిగా …

విజ్ డమ్ హై స్కూల్ లో ఘనంగా హిందీ భాషా దినోత్సవ వేడుకలు

జనం సాక్షి: నర్సంపేట జాతీయ భాషయైన హిందీ దినోత్సవం సందర్భంగా విజ్ డమ్ హై స్కూల్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. త్రి భాష సూత్రం ఆధారంగా …

ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు ద్యాప నిఖిల్ రెడ్డి..

మండల కాంగ్రెస్ నాయకులు. ఊరుకొండ, ఆగస్టు 30 (జనం సాక్షి): ఆపదలో ఉన్నవారికి  ఆపద్బాంధవుడు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి అని …

డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదు..

– 52వ రోజు నిరవదిక సమ్మెలో వీఆర్ఏలు. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, సెప్టెంబర్ 14 (జనం సాక్షి): వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను …

వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి.

మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్14. మూడు రోజుల పాటు జరిగే తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవ వేడుకలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.బుధవారం ఆనంద్ …

ఇస్మాయిల్ కాన్ పేట్ లో ప్రజాగోష బిజెపి ర్యాలీ.

సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పెట్ గ్రామం నుండి ప్రజాగోష బీజేపీ భరోసా బైక్ ర్యాలీ యాత్ర ప్రారంభించారు. బిజెపి ఓబీసీ మార్చ్ నాయకులు కన్ను కట్టి …