మెదక్

సీఎం కేసీఆర్ నిర్ణయం హర్షించదగ్గ విషయం

చౌడాపూర్ సెప్టెంబర్ 15( జనం సాక్షి): నూతన సెక్రటేరియట్ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం హర్షించదగ్గ విషయమని దళిత ఉద్యోగ …

బీజేపీ పార్టీ నుండి తెరాస చేరిక.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 15, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో దొమ్మాట గ్రామానికి చెందిన మైనార్టీ ముస్లిం నాయకులు సర్పంచ్ కొమ్మేరా పూజిత వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు …

రజక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక.

కోటగిరి సెప్టెంబర్ 15 జనం సాక్షి:- కోటగిరి మండల కేంద్రంలోనీ విఠలేశ్వర మందిరం ఆవరణంలో గురు వారం రోజున నిజామాబాద్ జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో మండల …

చిన్న పిల్లలకు దాతలు చేస్తున్న సహకారం మరువలేనిది

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 15, ( జనం సాక్షి ) : అమ్మ నాన్న చనిపోయిన చిన్న పిల్లలకు దాతలు చేస్తున్న సహకారం మరువలేనిదని ఉబ్బని రాజు …

నూతన ఆసరా పింఛన్ల పంపిణీ

పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి దోమ సెప్టెంబర్ 17 (జనంసాక్షి ) దోమ మండల పరిధిలోని పలు గ్రామాలలో ఈరోజు పరిగి శాసనసభ్యులు శ్రీ కొప్పుల …

విద్యార్థులకు నూలి పురుగుల నిర్మూలన మాత్రలు వేసిన ఆరోగ్య సిబ్బంది.

బాన్సువాడ, సెప్టెంబర్ 15 (జనంసాక్షి): జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం బీర్కూరు మండల కేంద్రంలోని సన్ వే ప్రైవేటు పాఠశాలలో ఆరోగ్య సిబ్బంది విద్యార్థులకు …

ప్రభుత్వ పాఠశాలలో ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన -నాయిని రాజేందర్ రెడ్డి

హన్మకొండ బ్యూరో చీఫ్ 15 సెప్టెంబర్ జనంసాక్షి   గురువారం రోజున జులైవాడ ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను హన్మకొండ  వరంగల్ …

తెలంగాణ జాతీయ స‌మైక్యతా వ‌జ్రోత్స‌వాలు..అభినంద‌నీయం..

–ప్ర‌భుత్వానికి, సీఎం కెసిఆర్ కు, మంత్రి ఎర్ర‌బెల్లికి ధ‌న్య‌వాదాలు –రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లిని క‌లిసి ప్ర‌శంసించిన నాటి తెలంగాణ స‌మ‌ర యోధులు — …

*స్పందన జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ.*

నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్:జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని స్పందన జూనియర్ కళాశాలలో గురువారం ఆల్బెండజోల్ మాత్రలు విద్యార్థులకు వేయడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వెంకట్ రెడ్డి …

సెప్టెంబర్ 15న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 15 (జనం సాక్షి) :- గోవిందరావుపేట మండలంలోని చల్వాయి గ్రామంలో 1 నుంచి 19 సంవత్సరాల వయసు పిల్లలకు నులి పురుగుల …