మెదక్

తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గా రాయికోటి నర్సిములు సహాయ కార్యదర్శి గా బురుగు మల్లేష్

జాహిరాబాద్ సెప్టెంబర్ 13 (జనం సాక్షి )తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గా రాయికోటి నర్సిములు సహాయ కార్యదర్శి గా బురుగు మల్లేష్ లను నియమిస్తున్నట్టు …

పిల్లలు పోషకాహారం తీసుకోవాలి

జనం సాక్షి కథలాపూర్ చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు పోషకాహారం తప్పకుండా తీసుకోవాలని అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని పోతారం ఎంపీటీసీ పులి శిరీష హరి ప్రసాద్ అన్నారు. మండలంలోని …

16 న మెదక్ నియోజక వర్గంలో నిర్వహించు ర్యాలీని, సభను విజయవంతం చేయుటకు అధికారులు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు.

మెదక్, సెప్టెంబర్ 13, 2022 జనం సాక్షి ప్రతినిధి మెదక్ జా తీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 16 న మెదక్ నియోజక వర్గంలో నిర్వహించు …

*మెట్పల్లి ఆర్టీసీ డిపో ఉద్యోగులతో సెమినరీ కార్యక్రమం*

మెట్పల్లి టౌన్ సెప్టెంబర్ 13 (జనం సాక్షి) మెట్పల్లి ఆర్టీసీ బస్ డిపో లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదేశాల మేరకు డాక్టర్ …

కోడేరు నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.

కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 13 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పోలీస్ స్టేషన్ లో నూతన బాధ్యతలు చేపట్టిన,కోడేరు మండల …

ఓటర్లే కీలకమని, కాబట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు.

జనం సాక్షి ప్రతినిధిమెదక్, సెప్టెంబర్ 13, 2022 సమర్ధుడైన నాయకులను ఎన్నుకోవడంలో ఓటర్లే కీలకమని, కాబట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని …

కులం పేరుతో . దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది

జనం సాక్షి ప్రతినిధి మెదక్ 13 9 22 సెప్టెంబర్ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలోని మాదిగ బస్తిలో స్థానిక మహిళా ఎస్సై స్రవంతి రెడ్డి అక్కడ ఉన్న …

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నిధుల పెంపు కొరకు కృషి చేస్తాం.ఎంపీపీ గోపాల్,జెడ్పీటీసీ నరసయ్య,

నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్. ఆసుపత్రిని  పరిశుభ్రంగా ఉంచాలని ఇక్కడికి వచ్చే రోగులను మర్యాదగా పలకరించి వారి సమస్యలను తెలుసుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్వో హర్షవర్ధన్ అన్నారు.మంగళవారం నాడు నేరేడుచర్ల,పేంచికల్ దీన్నే ప్రాథమిక …

*విద్యుత్ తీగలు తెగి పడి మూడు గేదలు మృతి.

 చిట్యాల సెప్టెంబర్13 (జనంసాక్షి) విద్యుత్ తీగలు తెగిపడి మూడు గేదలు మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలోని గుంటూరు పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం …

నులిపురుగుల నిర్మూలన కార్యక్రమము పై అవగాహన సదస్సు

రుద్రంగి సెప్టెంబర్ 13 (జనం సాక్షి) ఉపాధ్యాయులు,అంగన్వాడి టీచర్లకు,ఆరోగ్య కార్యకర్తలకు మరియు ఆశా కార్యకర్తలకు శిక్షణ మంగళవారం వైద్యాధికారి మసూద్ ఆధ్వర్యంలో నులిపురుగుల నిర్మూలన పై శిక్షణ …