మెదక్

సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయండి

మద్నూర్ ఏఎంసి చైర్మన్ సాయగౌడ్ జుక్కల్, సెప్టెంబర్ 4,జనంసాక్షి, నేడు సోమవారం నిజామాబాద్ లోని గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగే సీఎం కేసీఆర్ భారీ బహిరంగ …

అంబేద్కర్ విగ్రహ దాత ఓదెలు

శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 4 మండలంలోని ఆముదాల పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం ఆదివారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆ గ్రామ …

దుండ్రపల్లీ లో ఘనంగా కుంకుమ పూజలు

బోయిన్ పల్లి సెప్టెంబర్ 04 (జనంసాక్షి): సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలంలోని దుండ్రపల్లి గ్రామంలో లోని హనుమాన్ నగర్ లో ఏర్పాటు చేసిన యువజన సంఘం …

దళితబంధు పథకం అమలు పై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం :

  దళితబంధు పథకం కింద గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గానికి 100 మంది చొప్పున అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసి పథకాన్ని వర్తింపచేసిన నేపథ్యంలో.. …

ఇదేమి భరోసా యాత్ర

  ఎవరి గోస… ఎవరికి భరోసా తెరాస జిల్లా అధ్యక్షులు జీ.వి రామకృష్ణ రావు. మానకొండూరు,( జనం సాక్షి) మానకొండూరు మండల పరిధిలోని గ్రామాల్లో భాజపా గత …

ఇంటర్ స్పాట్ అడ్మిషన్ల కొరకు.

తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల కళాశాల. బూర్గంపహాడ్ సెప్టెంబర్03 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో 2021-23 విద్యా సంవత్సరానికి ఇంటర్ బైపిసి, ఎంపిసి …

అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే సీఎం

జహీరాబాద్ సెప్టెంబర్ 3( జనంసాక్షి) అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం అని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. శనివారం …

సoగాపూర్ లో ఆసరా పెన్షన్ ల లబ్దిదారులకు కార్డులను పంపిణీ చేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి

 రాయికోడ్, సెప్టెంబర్03 జనం సాక్షి  అందోల్  నియోజకవర్గం   స్థానిక ఎమ్మెల్యే  క్రాంతికిరణ్ గారి ఆదేశాల మేరకు శనివారం రోజు ఉదయం సoగాపూర్ గ్రామంలో నూతన ఆసరా   పెన్షన్ ల …

బతికేపెల్లి గ్రామంలో పోషకహారం మీద అవగాహనా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది

పెగడపల్లి సెప్టెంబర్పో 03(జనం సాక్షి )పెగడపల్లి మండలం  బతికేపెల్లి గ్రామంలో పోషకహారం మీద అవగాహనా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. గర్భిణీలకు బాలింతలకు, పిల్లలకు టీకాలు, పోషకహారం …

ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలి:తిమ్మాపూర్ సిఐ శశిధర్ రెడ్డి- చిగురుమామిడి ఎస్సై డి.సుధాకర్

జనంసాక్షి /చిగురుమామిడి – సెప్టెంబర్ 3: గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి, చిగురుమామిడి ఎస్సై …