మెదక్

గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి.

సిఐ జార్జ్ అల్లాదుర్గం, జనంసాక్షి ఆగష్టు 26 గణేశ్ నవరాత్రోత్సవాలను ప్రజలు, భక్తులు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అల్లాదుర్గం సీఐ జార్జీ సూచించారు. శుక్రవారం స్థానిక పోలీస్ …

నూతన వధువు వరులను ఆశీర్వదించిన గీతారెడ్డి, నరోత్తం

ఝరాసంగం ఆగస్టు 26 (జనంసాక్షి)ఝరా సంగం మండల పరిధిలోని బొప్పన్ పల్లి గ్రామంలో జరిగిన ఉప సర్పంచ్ అమృత్ కుమారుని వివాహ కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి వర్యులు …

ప్రజల మనిషి ప్రద్యుమ్నరెడ్డి

నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి శివ్వంపేట ఆగస్ట్ 26 జనంసాక్షి : ప్రజల మనిషి  ప్రద్యుమ్నరెడ్డి అని ఆయన ఆశయాలను తప్పకుండా కొనసాగిస్తామని ఎమ్మెల్యే మదన్ రెడ్డి …

” చందానగర్ ఫుటోవర్ బ్రిడ్జితో పాదచారులకు ఎంతో మేలు – ప్రభుత్వవిప్ అరికెపూడి గాంధీ”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 26( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ పరిధిలోని విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి వల్ల స్థానిక పాదచారులకు, ప్రయాణికులకు …

ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువతదే కీలకపాత్ర.

– టీఆర్‌ఎస్‌ పార్టీ మండల యువజన అధ్యక్షుడు గొనెల నాని. బూర్గంపహాడ్ ఆగష్టు25 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం స్థానిక మార్కెట్ యార్డులో …

ఘనంగా మదర్ థేరిస్సా జయంతి వేడుకలు

జహీరాబాద్ ఆగస్టు26 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మథర్ థెరిస్సా 112 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. .ప్రార్ధించే పెదాలకన్న సహాయం చేసే చేతులు మిన్న …

*ఆ కండువా కప్పుకున్నది మా కార్యకర్తలు కాదు*

– *మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దికృష్ణ మూర్తి గౌడ్*     *దేవరుప్పుల,26 ఆగస్టు(జనం సాక్షి):* దేవరుప్పుల మండల లో పాలకుర్తి నియోజకవర్గం స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ …

ముగిసిన ఉన్నతి పై శిక్షణ శిబిరం

  జహీరాబాద్ ఆగస్టు 26 (జనంసాక్షి) డి.డి.ఎస్ కె.వి.కె ఆధ్వర్యంలో డి.ఆర్.డి.ఎ, సంగారెడ్డి వారి ఆర్థిక సహాయంతో ఐదు రోజులు గా ఉన్నతి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. …

*గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి భాద్యత*

వైస్ యంపిపి నాగటి ఉపేందర్ *బదిలీపై వెళ్లిన ఉపాద్యాయులకు సన్మానం* రామన్నపేట ఆగస్టు 26 (జనంసాక్షి) గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వైస్ ఎంపీపీ …

రైతులేవ్వరూ అధైర్య పడొద్దు, రానున్నది రైతు ప్రభుత్వం : చెఱకు శ్రీనివాస్ రెడ్డి.

దౌల్తాబాద్ ఆగష్టు 26, జనం సాక్షి. • సీఎం కేసిఆర్ కు పంజాబ్ రైతులపై ఉన్న ప్రేమ సొంత జిల్లా రైతులపై లేదు. అప్పుల బాధ, రుణమాఫీలో …