మెదక్

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే భాస్కర్ రావు

మిర్యాలగూడ. జనం సాక్షి పేదల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ఆదివారం మిర్యాలగూడ నియోజకవర్గంలో అడవిదేవులపల్లి …

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

జహీరాబాద్ ఆగస్టు 28 (జనంసాక్షి )  పట్టణంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది జహీరాబాద్ పట్టణంలో రోటరీ క్లబ్ హైదరాబాద్ సెంటీనియల్ …

కేసీఅర్ ఇచ్చినమాట నిలబెట్టుకోవాలి..

– 35వ రోజు వీఆర్ఏల నిరవదిక సమ్మె. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, ఆగస్టు 28 (జనం సాక్షి): వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను.. …

తెరాస తీర్థం పుచ్చుకున్న భాజపా నాయకులు

నారాయణఖేడ్ ఆగస్టు28(జనంసాక్షి) నారాయణఖేడ్ మండలంలోని జుకల్ గ్రామానికి చెందిన బీజేపీ చెందిన వార్డ్ మెంబర్, గ్రామ నాయకులు కార్యకర్తలు తెరాస పార్టీ లో చేరారు శాసనసభ్యులు ఎం …

ప్రశాంతంగా పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష

మంథని, ఆగస్ట్ 28 (జనంసాక్షి):- ప్రశాంతంగా పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష కొనసాగింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలీస్ కానిస్టేబుల్ అర్హత పరీక్షలో భాగంగా మంథని …

టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రభాకర్ గుప్తా మాతృమూర్తి చిత్రపటానికి మాలవేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.

మర్పల్లి ఆగస్టు 28 (జనం సాక్షి) టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పిఏ సిఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్ గుప్తా తల్లి ప్రమీలాదేవి అన ఆరోగ్యంతో ఇటీవల …

ఫోటో రైటప్ : మాట్లాడుతున్న సీఐ శ్రీనివాస్ రెడ్డి వినాయక మండపాలు పెట్టేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

… సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 28 , ( జనం సాక్షి) : మండల కేంద్రంతో పాటు, మండలంలోని అన్ని గ్రామాలలో …

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

పాను గల్,ఆగస్టు 28( జనం సాక్షి) మండలం పరిధిలోని షాగాపూర్ గ్రామానికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం రోజు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బాధిత కుటుంబాలకు …

శ్రీ నవనాథ సిద్దేశ్వర ఆలయంలో అన్నదానం

జహీరాబాద్ ఆగస్టు 27 (జనంసాక్షి) జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్ కల్ మండలం లోని మల్గి గ్రామంలో శ్రావణ మాసం అమావాస్య ముగింపు సందర్భంగా శ్రీ నవనాథ సిద్దేశ్వర …

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని 29 న చలో కలెక్టరేట్

జహీరాబాద్ ఆగస్టు 27 (జనంసాక్షి)విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సంగారెడ్డిలో 23 ప్రారంభమైన అధ్యయన జీపు జాత శనివారం జహీరాబాద్ పట్టణంలో ముగింపు సభ నిర్వహించడం జరిగింది. ఈ …