మెదక్

ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ ను జయప్రదం చేయండి.

తొర్రూర్ 26 ఆగస్టు( జనంసాక్షి ) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  చేపట్టిన మూడో విడత పాదయాత్ర-ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ రేపు వరంగల్ …

తీజ్ ఉత్సవాల్లో కొట్లాట

నంగునూరు,ఆగస్టు26(జనంసాక్షి):  గురువారం రోజున నంగునూరు మండలం జెపి తండా గ్రామంలో జరిగిన తీజ్ ఉత్సవాల్లో భాగంగా రాత్రి సమయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరగడమే కాకుండా …

MLC కవిత ఇంటి మీద దాడి చేసిన నేపథ్యంలో ఈ రోజు కవిత కలిసి సంఘీభావం తెలియజేసిన.

జనం సాక్షి ఆగస్టు 26 రాయికల్ మండల……..బీజేపీ శ్రేణులు MLC కవిత గారి ఇంటి మీద దాడి చేసిన నేపథ్యంలో ఈ రోజు కవిత గారిని కలిసి …

వినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 25:: వినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని మనోహరాబాద్ ఎస్సై రాజు గౌడ్ పేర్కొన్నారు శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ …

గణపతి ఉత్సవాల సందర్భంగా శాంతియుత కమిటీ సమావేశం….

ఎస్సై మమ్మద్ గౌస్.. చిలప్ చేడ్/25ఆగస్టు/జనంసాక్షి :- మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో గణపతి ఉత్సవాల సందర్భంగా శాంతియుత కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన …

ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ తప్పనిసరి….

ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్రమేష్ బాబు.. చిలప్ చేడ్/25ఆగస్టు/జనంసాక్షి :- తమ బ్యాంకులో ఖాతా ఉన్న ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా చిట్కుల్ ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ కొమ్ము …

మతాలను కించపరిచె వ్యాక్యాలు చేయరాదు.

విశ్వజన్ దోమ  ఎస్ఐ దోమ జనం సాక్షి. దోమ మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా ప్రస్తుతం జరుగుతున్న పరిమాణాలు దృష్టిలో పెట్టుకొని ఎవరైనా మతవిద్వేషాలను గాని ఒక …

మండల కేంద్రంలో ఘనంగా చిన్న పీర్ల పండుగా వేడుకలు

చౌడాపూర్,ఆగస్టు 25( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని మందిపల్,వీరాపూర్,చౌడాపూర్ గ్రామాలలో చిన్న పీర్ల పండుగా కార్యక్రమాన్ని కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసి …

అన్ని దానాలకన్న అన్నదానం గోప్పది

అన్నం పరబ్రహ్మ స్వరూపం. యాలాల్ మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్. తాండూరు అగస్టు25(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలంజుంటుపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. …

నేత్రదానానికి ముందుకు వచ్చిన యువతకు ఐడీ కార్డులు అందజేత

  యైటింక్లయిన్ కాలని ఆగస్టు 25(జనం సాక్షి): జాతీయ నేత్ర దాన పక్షోత్సవాల 25 ఆగస్ట్ నుండి 8 సెప్టెంబర్ వరకు జరగుతున్న సందర్బంగా ఆర్జి-2 ఎంసీటీసిలో …