మెదక్

ఓటునమోదు చేసుకోవాలి

మెదక్‌,జనవరి24(జ‌నంసాక్షి): 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకులు ఓటుహక్కును పొందేందుకు గాను విూ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు  సూచించారు. ఓటును పొందడం అర్హులందరి …

సంక్షేమ పథకాల్లో తెలంగాణనంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే 

యాదాద్రి భువనగిరి,జనవరి24(జ‌నంసాక్షి): నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అండగా నిలిచాయని ఎమ్మెల్యే గొంగిడి సునీత  అన్నారు.దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం ప్రథమస్థానంలో ఉందన్నారు.  …

కూరగాయల రైతులకు గిట్టుబాటు ధర

సిద్దిపేట,జనవరి23(జ‌నంసాక్షి):  కూరగాయలు పండించే రైతులకు తగిన గిట్టుబాటు దర కల్పించేందుకు గాను కార్యాచణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. యుఎస్‌డీపి, ఎఎస్‌ఐ సంస్థల సహకారంతో …

ప్రముఖ జానపద గాయకుడు ప్రభాకర్‌ మృతి

– మృతదేహం వద్ద నివాళులర్పించిన మంత్రి హరీష్‌రావు సిద్దిపేట, జనవరి18(జ‌నంసాక్షి) : సిద్దిపేటకు చెందిన ప్రముఖ జానపద గాయకుడు (సాత్‌ పాడి) ఎస్‌. ప్రభాకర్‌ కన్నుమూశారు. గత …

యాదాద్రి పాతగుట్ట బ్ర¬్మత్సవాల షెడ్యూల్‌ విడుదల

యాదాద్రి భవనగిరి, జనవరి18(జ‌నంసాక్షి): యాదాద్రి ఆలయానికి అనుబంధంగా ఉన్న పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో నిర్వహించనున్న వార్షిక అధ్యయణోత్సవాలు, బ్ర¬్మత్సవాల షెడ్యూల్‌ను ఆలయ అధికారులు గురువారం …

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: తల్లీకూతురు మృతి

యాదాద్రి భువనగిరి: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు దుర్మరణం పాలయ్యారు. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామం దగ్గర రాంగ్‌రూట్‌లో వచ్చిన ఆర్టీసీ …

సంక్షేమంలో మనమే నంబర్‌ వన్‌: ఎమ్మెల్యే

మెదక్‌,జనవరి18(జ‌నంసాక్షి): ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం పక్షాన ప్రజలు ఉండేలా చేయాల్సి ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. అభివృద్ధి …

సంక్షేమంలో ముందున్న సిఎం కెసిఆర్‌: ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి,జనవరి18(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ అన్నివర్గాల ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలకు ప్రాధాన్యం లేకుండా పోతోందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ …

సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం

మెదక్‌,జనవరి18(జ‌నంసాక్షి): రైతులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్‌ నాయకులు రాజకీయం చేస్తున్నారన్నారని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ …

టెన్త్‌లో జిల్లాను ముందు నిలపాలి  

యాదాద్రిభువనగిరి,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): రాబోయే పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్య, సంక్షేమ వసతిగృహాల అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఆదేశించారు.పది ఫలితాల్లో మన …